కేసీఆర్.. ఆ పేరు వింటేనే ఓ ఉద్వేగం. ప్రత్యక్షంగా చూస్తే ఓ భావోద్వేగం. అది ఉద్యమమైనా, బహిరంగ సభ అయినా, ఆఖరికి టీవీలో ఆ స్వరం వింటే ఆత్మవిశ్వాసం. ఆయన మాటే కొండంత భరోసా. ఇంకా చెప్పాలంటే, కేసీఆర్.. అంటే ఒక ఎమోషన్�
నా ప్రాణమున్నంత వరకు ప్రజల పక్షాన నిలబడుతానని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్లో బుధవారం జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో
‘ఎవరెన్ని ప్రలోభాలకు గురిచేసినా సిరిసిల్ల ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికే ఓటేసి గెలిపించిన్రు. మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్న. నేను సిరిసిల్ల శాసన సభ్యుడిగా చెప్పుకోడానికి గర్వపడుతున్న.
ప్రజలకు అందుబాటులో ఉం టానని మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి తెలిపారు. ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో బుధవారం పలు వురు నాయకులు ఆమెను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
Nama Nageshwar Rao | జమ్మూకశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లుతో పాటు జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ (సవరణ) బిల్లులకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ లోక్సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ
KTR | తెలంగాణకు ఉన్న ఏకైక గొంతు కేసీఆర్, బీఆర్ఎస్.. ఆ రెండింటిని ప్రజలు వదులుకోరు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఇది తాత్కాలిక స్పీడ్ బ్రేకర్ మాత్రమే.. ఇది స్వల్ప కాలం మాత్
MLC Kavitha | సింగరేణి సంస్థలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించామని, అదే స్పూర్తితో నాయకత్వ సారధ్యంలోనూ యువతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌరవ అధ్యక్షురాలు, బీ�
Chirumarthi Lingaiah | నా ప్రాణమున్నంత వరకు ప్రజల పక్షాన నిలబడుతా.. పోరాడుతానని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తేల్చిచెప్పారు. ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చాను. వారిని కాపాడడంలో ముందుంటానని ఆయన స్ప�
ప్రభుత్వంలో లేమని అధైర్య పడాల్సిన పని లేదని, అన్నింటికీ మీకు అండగా నేనున్నానని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు భరోసానిచ్చారు.
ఎన్నికల ఫలితాలను గమనించినప్పుడు బీఆర్ఎస్ పార్టీ దృష్టి ఇక గ్రామాల వైపు మళ్ల వలసిన అవసరం కనిపిస్తున్నది. పార్టీకి ప్రజాదరణ నగరాలలో తక్కువ కాగా గ్రామాల్లో ఎక్కువన్నది మొదటినుంచి ఉండిన అంచనా. ఫలితాలు క�