పరిగి, మే 5 : వివిధ గ్రామాలకు చెందిన వంద మంది కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ఆదివారం పరిగిలో మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
వారికి మాజీ ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి గట్టు రాంచందర్రావు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.