తెలంగాణ ప్రజల ఆకాంక్షలను మొదటినుంచి కాపాడుకుంటూ వస్తున్న బీఆర్ఎస్సే తెలంగాణ సమాజానికి రక్షణ కవచమని ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పునరుద్ఘాటించారు. ఈ విషయం గత 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ ప�
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను చూసేందుకు హైదరాబాద్ తెలంగాణ భవన్కు యువత భారీగా తరలివచ్చింది. బుధవారం పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి కేసీఆర్ హాజరవుతారని మీడియా ద్వారా తెలి�
KCR | తెలంగాణ సామాజిక, చారిత్రక అవసరాల దృష్ట్యా.. తెలంగాణ చరిత్ర ప్రసవించిన బిడ్డ బీఆర్ఎస్ అని, తెలంగాణ రాజకీయ అస్తిత్వ పార్టీగా, తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి తన చారిత్రక బాధ్యతను నిర్వర్తించిన తెలంగాణ ప్
KCR | ‘ఎవడన్నా వింటే తెలంగాణ పజీతపోద్ది. ఎక్కడైనా సీఎం అనేవాడు నా మంత్రులు నాకు వింటలేరు. నన్ను పనిచేయనిస్తలేరు’ అని అంటారా? అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు.
BRS Party Meeting | ఈ నెల 19న భారత రాష్ట్ర సమితి విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరుగనున్నది. బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన జరిగే విస్తృత స్థాయి సమావేశానికి త�
తెలంగాణ భవన్లో మంగళవారం ఉదయం 10 గంటలకు బీఆర్ఎస్ పార్టీ సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల స్థాయి ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస
పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్లలో బీఆర్ఎస్ పార్టీ గెలుపుకోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. సోమవారం రాత్రి చేవెళ్లలోని కేజీఆర్ గార్డెన్లో నిర్వహించిన బీ�
వికారాబాద్లోని గౌలికర్ ఫంక్షన్హాలులో నేడు జరిగే నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్నట్లు మాజీ ఎమ్మెల్యే ఆనంద్ మ�
రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నేడు (గురువారం) కాగజ్నగర్ పట్టణంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి నాయకులు,కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ, సిర్పూర్ �
Minister Jagadish Reddy | సీఎం కేసీఆర్తోనే అన్ని వర్గాలకు న్యాయం జరిగిందని, 75 ఏళ్ల కాంగ్రెస్, బీజేపీ పాలనలో రాష్ట్రానికి, దేశానికి ఒరిగిందేమీ లేదని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేటలోని సుమంగళి ఫంక్షన్ హాల్లో బ�
Minister Koppula Eshwar | సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ నెంబర్ రాష్ట్రంగా ఎదిగిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. రామగుండం నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులోని ఒక గుడిసెలో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలడంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన
భారతావని దశ, దిశను మార్చేందుకు కేసీఆర్ కంకణం కట్టుకున్నారని, బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ఊరూరా, వాడా కదంతొక్కాలని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు లావుడ్యా రామ�