నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఓటమిపై బాజిరెడ్డి గోవర్ధన్ స్పందించారు. ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్కు గెలుపోటములు సర్వసాధారణమని కార్యకర్తలెవ్వరూ అధైర్యపడొద్దని సూచించారు. గడిచిన
ఎంపీగా తాను భారీ మెజార్టీతో విజయం సాధించబోతున్నట్లు బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ధీమా వ్యక్తంచేశారు. నిజామాబాద్లోని తన నివాస ప్రాంగణంలో రూరల్ నియోజకవర్గంలోని నిజామాబాద్, మోపాల
బీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ శుక్రవారం నిజామాబాద్లో అర్బన్ మాజీ
ఎమ్మెల్యే గణేశ్గుప్తాతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి బీఆర్ఎస్కు ఓటేయాలని అభ
హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పి, తనను ఆశీర్వదించాలని నిజామాబాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రె స్ పార్టీ ఇచ్చిన �
అసెంబ్లీ ఎన్నికల్లో దొంగ హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఆ పార్టీ నాయకులు ప్రస్తుతం ప్రచారం కోసం వచ్చినప్పుడు ఆరు గ్యారెంటీల అమలుపై నిలదీయాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాం
జిల్లా కేంద్రంలో రోడ్ షో నేపథ్యంలో గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ బస్సు యాత్రకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. జగిత్యాల జిల్లా నుంచి జిల్లాలోని కమ్మర్పల్లికి సాయంత్రం 6.30 గంటలకు చేరుకున్నారు. క
అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలనూ మోసం చేసిందని నిజామాబాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఆ పార్టీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్�
అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై నాలుగు నెలల్లోనే ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్కు �
నిజామాబాద్ ఎంపీగా బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ను గెలిపించాలని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి కోరారు. ఆర్మూర్ మండలంలోని ఫత్తేపూర్లో బీఆర్ఎస్ నాయకులతో కలిసి బుధవారం ప్రచారం చేశ�
ప్రశ్నించే గొంతుక బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే మన తరఫున ఢిల్లీలో పోరాడుతారని మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్ అన్నారు. మోపాల్ మండలంలో గ్రామ కమిటీ నాయకులతో బుధవా
ఎంపీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ను గెలిపించాలని క
హామీలను అమలుచేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన వేల్పూర్ మండలం వెంకటాపూర్, కుకునూర్, కోమన్పల్లి, కమ్మర్పల్లితోపాటు ఉప
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేసి గెలిపించాలని, పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రజలను కోరారు. జిల్లా కేంద్రంలోని వివేకానంద మినీ స్టేడియం, ఎస్కేఎన్�
అధికారంలోకి వచ్చిన ఐదు నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు కష్టాలు, కన్నీళ్లే మిగిలాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. అడ్రస్, ఆఫీస్ లేని పసుపు బోర్డు ఎక్కడా అని బీజేపీ అభ్య�