‘రెండు జాతీయ పార్టీలతో తెలంగాణకు ద్రోహం జరిగింది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటేస్తేనే భవిష్యత్తు ఉంటుంది. కాంగ్రెస్, బీజేపీకి ఓటేస్తే మురుగు కాల్వలో వేసినట్టే. రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు బీజేపీ కు�
ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడేందుకు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి కోరారు.
‘కాంగ్రెస్ గూండాలను కాలమే శిక్షిస్తుంది. అధికారం వచ్చిన ఐదు నెలల్లోనే ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ, బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు. వాస్తవాలను ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. వాళ్లే తగిన �
‘లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ మంది బీసీలకు టికెట్ ఇచ్చింది ఒక్క బీఆర్ఎస్ మాత్రమే. ప్రజలు మమ్మల్ని గెలిపించి పార్లమెంట్కు పంపిస్తే బీసీల సమస్యలపై పోరాడేందుకు అవకాశం దక్కుతుంది.’ అంటున్నారు బీఆర్ఎస్�
Mahabubabad | హబూబాబాద్(Mahabubabad) పార్లమెంట్ స్థానానికి భారత రాష్ట్ర సమితి పార్టీ(BRS) అభ్యర్థిగా మాలోతు కవిత (Malothu Kavitha) రెండు సెట్లతో తన నామినేషన్( Nomination) వేశారు.
Nallagonda | నల్లగొండ(Nallagonda) పార్లమెంట్ స్థానానికి భారత రాష్ట్ర సమితి పార్టీ(BRS) అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డి (Kancharla Krishna reddy) రెండు సెట్లతో తన నామినేషన్( Nomination) పత్రాలను రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ దాసరి హరిచంద�
Atram Sakku | ఆదిలాబాద్(Adilabad) పార్లమెంట్ స్థానానికి భారత రాష్ట్ర సమితి పార్టీ(BRS) అభ్యర్థిగా ఆత్రం సక్కు (Atram Sakku) రెండు సెట్లతో తన నామినేషన్( Nomination) పత్రాలను రిటర్నింగ్ అధికారి రాజర్షి షాకు అందజేశారు.
Warangal | భారత రాష్ట్ర సమితి పార్టీ(BRS) వరంగల్(Warangal) పార్లమెంట్ నియోజక వర్గ అభ్యర్థి(BRS MP candidate) డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ సోమవారం నామినేషన్(Nomination) వేశారు.
అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు. శనివారం ఆయన కరీంనగర్ కలెక్టరేట్లో నామినేషన్
రైతులకు గత డిసెంబర్ 9న రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పిన కాంగ్రెస్.. అధికారంలోకి రాగానే విస్మరించిందని, మళ్లీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల కోడ్ నెపంతో ఆగస్టు 15న చేస్తామని సీఎం రేవంత్రెడ్డి చేసిన ప్ర�
కాంగ్రెస్ పార్టీ అబద్ధాలతో అధికారం చేపట్టిందని బీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపించారు. కాంగ్రెస్ 420 హామీలతో ప్రజలను మోసం చేసిందని, ఆ పార్టీ చెప్పిన అబద్ధాలను ప్రజల ముందు
అసెంబ్లీ ఎన్నికల ముందర నిరుద్యోగులకు మెగా డీఎస్సీ అంటూ గొప్పలు చెప్పిన కాంగ్రెస్.. తక్కువ పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చి దానినే మెగా డీఎస్సీ అంటారా? అని బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర�
BRS Candidate Padmarao | పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్క బీఆర్ఎస్ నాయకుడు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని కింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పద్మారావు గౌడ్ పిలుపునిచ్చారు.
‘కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చి గద్దెనెక్కింది. ఇచ్చిన వాగ్దానాల అమలు పక్కన పెడితే.. రైతులకు కనీసం సాగునీరు ఇవ్వకుండా ఏడ్పిస్తున్నది. ఆ పాపం ఊరికే పోదు..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే రైతులను అరిగోస పెడుతుందని మాజీ మంత్రి, పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు సాగునీటిని అందించాలని, లేదంటే పంట నష్�