నిరుద్యోగులు, రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం గ్రాడ్యుయేట్ ఎమ�
పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయాలని, ప్రజా గొంతుక, విద్యావంతుడు ఏనుగుల రాకేశ్రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ కోరారు. గురువారం మోత్కూరు మున్సి�
KTR | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా నిండకముందే తెలంగాణలో చీకట్లు తెచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉత్తర తెలంగాణకే పెద్ద దిక్కుగా ఉన్న �
రాజకీయాల్లోకి యువత, నీతి నిజాయితీ ఉన్న వ్యక్తులు రావాలని, మోసగాళ్లు, స్వార్థపరులు, అవినీతి పరులు వస్తే మొత్తం సమాజమే నష్టపోతుందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు.
ఉమ్మడి నల్గొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ఓ నయా నయీం అని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు ఆరోపించ�
‘అసెంబ్లీ ఎన్నికల్లో అలవి కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇంతవరకూ ఏ ఒక్కటీ అమలు చేయలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటు వేసి మళ్లీ మోసపోవద్దు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రె�
రైతులు పండించే ధాన్యానికి మద్దతు ధరకు అదనంగా క్వింటాల్కు రూ.500 బోనస్ అంటూ వరంగల్ రైతు డిక్లరేషన్లో ప్రకటించిన కాంగ్రెస్ ఇప్పుడు మ్యానిఫెస్టో అంశాలపై మాట మారుస్తున్నదని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ�
అబద్ధాల కాంగ్రెస్ను మరోసారి నమ్మితే మళ్లీ మోసపోయి గోసపడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. హామీలు అమలుచేయని కాంగ్రెస్ను ఇంకెప్పుడూ నమ్మవద్దని అన్నారు. ప్రజాస్వామ�
నిత్యం బూతులు మాట్లాడుతూ చీటింగ్ చేసి జైలు జీవితం గడిపిన కాంగ్రెస్ అభ్యర్థి కావాలా? రైతు కుటుంబంలో పుట్టి బిట్స్ పిలానీలో గ్రాడ్యుయేషన్ చేసి అమెరికాలో ఉద్యోగం వదిలేసి పుట్టిన గడ్డ రుణం తీర్చుకునేం
ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంస్కారవంతుడు, సమాజ సేవకుడు, బిట్స్ పిలానీ గోల్డ్ మెడలిస్ట్ రాకేశ్రెడ్డికి, నయవంచకుడు, పూటకో పార్టీ మార్చి ఓ యూట్యూబ్ చానల్ ద్వారా పీడిత ప్రజల రక్తం తాగే చింతపండు నవీన్కు పోట
వరంగల్- ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ దూసుకెళ్తోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రచారం జోరందుకోగా అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించ�
‘రాష్ట్రంలో ఇప్పుడు కావాల్సింది అధికార స్వరం వినిపించేవాళ్లు కాదు.. గల్లాపట్టి అడిగేటోళ్లు ఉండాలె’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. భువనగిరి జిల్లాలో భువనగిరి, ఆలేరులో ఆదివారం న
ఈ నెల 27న జరుగనున్న నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్రెడ్డికి అధిక మెజార్టీ అందించాలని పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఖమ్మం నియోజకవర�
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం కోసం సోమవారం భద్రాద్రి జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నందున.. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక