రాష్ట్ర ఖనిజాబివృద్ధి శాఖ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మన్నె క్రిశాంక్కు శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని కోర్టు జడ్జి బెయిల్ మంజూరు చేశారు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నేత రాజ�
ప్రతిపక్ష నేతలను నేరుగా ఎదుర్కోలేని అధికార కాంగ్రెస్ పార్టీ వారి కుటుంబసభ్యులను బజారుకీడిస్తూ పబ్బం గడుపుకుంటున్నదని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ ఆగ్రహం వ్య
దివాలా తీసిన కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా కంపెనీకి రేవంత్రెడ్డి సర్కారు రూ.6,000 కోట్ల విలువైన కాంట్రాక్టులు ఇవ్వడంపై కేంద్రంలోని బీజేపీ సర్కారు విచారణకు ఆదేశించాలని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశ�
సీఎం రేవంత్రెడ్డి జూబ్లీహిల్స్ ప్రజల చెవిలో క్యాలీఫ్లవర్లు పెడుతున్నారని, ఈ ఉప ఎన్నికలో అక్కడి ప్రజలు కాంగ్రెస్కు ఓట్లు వేస్తారని అనుకుంటున్నారని, అక్కడ ఆ పరిస్థితి లేదని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశ
తెలంగాణలో సీఎం రేవంత్రెడ్డి పాలనలో ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ విధానాలు, ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ సోషల్మీడియా వారియర్లపై అడ్డగోలు కేసులు పెడుతూ వేధిస
బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్కు ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ను ప్రకటించింది. యూనివర్సిటీ జర్నలిజం విభాగం ‘రిప్రజేంటేషన్ అండ్ ప్రజెంటేషన్ ఆఫ్ దళిత్స్ ఇన్ మీడియా’ అనే అంశంపై క
ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే సోమ్ డిస్టిలరీస్ను రాష్ట్రంలోకి రానివ్వబోమని, ఆ కంపెనీపై న్యాయస్థానంలోనే తేల్చుకుంటామని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ స్పష్టంచేశారు. సోమ్ డిస్టిలరీస్ కంపెనీకి క
కొడంగల్ నియోజకవర్గంలో రైతుల భూములను అక్రమంగా లాక్కుంటూ ఫార్మా కంపెనీని అక్కడకు తీసుకొచ్చే ప్రయత్నంలో వందల కోట్లు చేతులు మారినట్టు అనుమానంగా ఉందని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ పేర్కొన్నారు. ఫార్మ�
మెయిన్హార్ట్ సంస్థకు బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమాపణలు చెప్పబోరని ఆ పార్టీ లీగల్ టీమ్ గురువారం స్పష్టం చేసింది. మెయిన్హార్ట్పై చేసిన ఆరోపణలకు క్రిశాంక్ కట్టుబడే �
తెలంగాణ ప్రభుత్వం, స్వచ్ఛ్ బయో కంపెనీ మధ్య జరిగిన అవగాహన ఒప్పందంపై వెంటనే విచారణ జరిపించాలని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి ఫిర్యాదు చేశారు. ఢిల్లీలోన�