తెలంగాణలో సీఎం రేవంత్రెడ్డి పాలనలో ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ విధానాలు, ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ సోషల్మీడియా వారియర్లపై అడ్డగోలు కేసులు పెడుతూ వేధిస
బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్కు ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ను ప్రకటించింది. యూనివర్సిటీ జర్నలిజం విభాగం ‘రిప్రజేంటేషన్ అండ్ ప్రజెంటేషన్ ఆఫ్ దళిత్స్ ఇన్ మీడియా’ అనే అంశంపై క
ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే సోమ్ డిస్టిలరీస్ను రాష్ట్రంలోకి రానివ్వబోమని, ఆ కంపెనీపై న్యాయస్థానంలోనే తేల్చుకుంటామని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ స్పష్టంచేశారు. సోమ్ డిస్టిలరీస్ కంపెనీకి క
కొడంగల్ నియోజకవర్గంలో రైతుల భూములను అక్రమంగా లాక్కుంటూ ఫార్మా కంపెనీని అక్కడకు తీసుకొచ్చే ప్రయత్నంలో వందల కోట్లు చేతులు మారినట్టు అనుమానంగా ఉందని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ పేర్కొన్నారు. ఫార్మ�
మెయిన్హార్ట్ సంస్థకు బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమాపణలు చెప్పబోరని ఆ పార్టీ లీగల్ టీమ్ గురువారం స్పష్టం చేసింది. మెయిన్హార్ట్పై చేసిన ఆరోపణలకు క్రిశాంక్ కట్టుబడే �
తెలంగాణ ప్రభుత్వం, స్వచ్ఛ్ బయో కంపెనీ మధ్య జరిగిన అవగాహన ఒప్పందంపై వెంటనే విచారణ జరిపించాలని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి ఫిర్యాదు చేశారు. ఢిల్లీలోన�
అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బోగస్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకొని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఆరోపించారు.
పీసీసీ అంటే పెద్ద క్రెడిట్ చోర్ అని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ కొత్త నిర్వచనాన్నిచ్చారు. లోక్సభలో రాహుల్ గాంధీ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యేందుకు రేవంత్రెడ్డే చక్రం తిప్పారని ఆయన అనుచరు�