BRS Dharna | కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా సూర్యాపేటలో బీఆర్ఎస్ పార్టీ ధర్నా నిర్వహించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశానుసారం సూర్యాపేట నియోజకవర్గం�
రైతులు క్యూలో పడిగాపులు పడితే ఒకే యూరియా బస్తా ఇస్తున్నారని, దీంతో పంటలు ఎలా సాగు చేయా లో తెలియక అసహనానికి గురై ఆందోళనలు చేస్తున్నారని, వారి కష్టాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి కనిపించడం లేదా?..
రైతులకు సరిపడా యూరియాను అందించలేని అసమర్ధ ప్రభుత్వం కాంగ్రెస్ది అని, ఈ ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుతుందని, రైతులు యూరియా కోసం రోడ్లమీదికి వచ్చినా దొరకడం లేదని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, బీఆర్�
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎడమ కాలువ కింద పంటలు సాగు చేస్తున్న రైతులకు ఎడమ కాలువ ద్వారా సాగునీరు విడుదల చేయాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవికుమార్ యాదవ్ డిమాండ్ చేశారు.
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని తపాస్పల్లి రిజర్వాయర్ను నింపి ఆయకట్టు రైతులకు సాగునీరు విడుదల చేయాలని మంగళవారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గీస భిక్షపతి ఆధ్వర్యంలో కొమురవెల్లిలో మండుటెండల్ల�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన సన్న రకం ధాన్యానికి రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దండేపల్లి మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు ఆధ్వర్యంలో బీఆర్ఎ�
BRS dharna | కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన సన్న రకం ధాన్యానికి రూ. 500 బోనస్ హామీ నెలలు గడుస్తున్నా ఇవ్వకపోవడంపై బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై బైఠాయించారు.
రైతులకు ఎకరాకు రూ.15 వేల చొప్పున రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక రూ.12 వేలుగా నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తూ నల్లగొండ క్లాక్టవర్ వద్ద ఈ నెల 28న చేపట్టనున్న ధర్నాకు హైకోర్టు అ�
పెత్తందారులకు కాంగ్రెస్ నేతలు వారసులైతే, తాము తిరగబడే వారికి వారసులం అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి తెలిపారు. గ్రామసభల్లో ప్రభుత్వంపై ప్రజలు ఎకడికకడ తిరగబడుతున్నారని త�
ఎద్దు ఏడ్చిన ఎవుసం..రైతు ఎడ్చిన రాజ్యం చరిత్రలో బాగుపడదన్నట్లుగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులను కంటతడి పెట్టిస్తున్న రేవంత్ సర్కారుకు పుట్టగతులుండవని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ�
మహబూబాబాద్ ఎమ్మార్వో కార్యాల యం ఎదుట ఈ నెల 25న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ధర్నా నిర్వహించుకోవడానికి బీఆర్ఎస్ పార్టీకి షరతులతో కూడిన అనుమతిస్తూ గురువారం హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
Mahabubabad | మహబూబాబాద్(Mahabubabad) జిల్లా కేంద్రం పోలీసుల దిగ్బధంలోకి(Police blockade) వెళ్లిపోయింది. మానుకోట పట్టణంలో పోలీసుల కవాతుతో భయానక వాతావరణం నెలకొంది. ఎటు చూసినా పోలీసులతో పట్టణం ఖాకీ వనంలా మారిపోయింది.
ఎన్నికల సమయంలో రైతులకు అనేక హామీలిచ్చి అధికారం చేపట్టిన తర్వా త మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని పాతాళంలోకి పాతరేయాలని నారాయణఖేడ్ మాజీఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి పిలుపునిచ్చారు.
ఎన్నికలకు ముందు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని, రూ.15వేల రైతు భరోసా ఇస్తామని, కౌలు రైతులకూ భరోసా కల్పిస్తామనే హామీలు ఇచ్చి తీరా గెలిచిన అనంతరం ఇచ్చిన హామీలను విస్మరిస్తూ రైతుల జీవితాలతో కాంగ్రెస్ స�