కల్యాణలక్ష్మి ఎగవేత కుట్రలపై బీఆర్ఎస్ నాయకులు రెండో రోజూ కన్నెర్రజేశారు. బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మంగళవారం మంథనిలో భారీ ధర్నా చేశారు. స్థానిక రాజగృహ నుంచి అంబేద్కర్ చౌర
Chittem Rammohan Reddy | పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, ఆర్థిక భరోసా కు భరోసాగా నిలిచిన కల్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ పథకాలను పూర్తిగా రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టె
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నిషేధించాలని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను నిరసిస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ లో 353 జాతీయ రహదారిపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంల�
Chalivagu project | చలివాగు ప్రాజెక్టు నుండి రైతులకు సాగు నీరందించాలని డిమాండ్ చేస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో గల రూపిరెడ్డిపల్లి-పరకాల జాతీయ రహదారిపై మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస
జంట నగరాల్లో నెలకొన్న తాగునీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖైరతాబాద్ జలమండలి కార్యాలయం వద్ద ఎల్బీనగర్ శాసనసభ్యుడు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్య�
శంషాబాద్ నుంచి నర్కూడ వరకు రోడ్డు విస్తరణ పనులు వేగంగా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం మాజీ జడ్పీటీసీ సతీశ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ధర్నా ,రాస్తారోకో నిర్వహించారు. మాజీ జడ్ప�
ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద అధికారుల తీరుపై బీఆర్ఎస్, సీపీఎం శ్రేణులు నిరసన వ్యక్తంచేశాయి. శుక్రవారం స్థానిక మేధా ఇంజినీరింగ్ కళాశాలలో మున్సిపల్ ఎన్నికల కౌంటి�
యూరియా బుకింగ్ యాప్ వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, వెంటనే యాప్ తొలగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు గురువారం రైతులతో కలిసి నల్లగొండ జిల్లా మర్రిగూడలో మెరుపు ధర్నాకు దిగారు.
సింగరేణిలో(Singareni) కాంట్రాక్టుల పేరిట వేలకోట్ల దోపిడీపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా చేపట్టారు.
ఒకవైపు ప్రకృతి.. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం పత్తి రైతులపై పగబట్టాయి.. రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.. ఇటీవల కురిసిన వర్షాలకు పంటంతా దెబ్బతినగా.. చేతికొచ్చిన పత్తిని అమ్ముకునేందుకు రైతులు అష్టకష్టాల
BRS Dharna | కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా సూర్యాపేటలో బీఆర్ఎస్ పార్టీ ధర్నా నిర్వహించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశానుసారం సూర్యాపేట నియోజకవర్గం�
రైతులు క్యూలో పడిగాపులు పడితే ఒకే యూరియా బస్తా ఇస్తున్నారని, దీంతో పంటలు ఎలా సాగు చేయా లో తెలియక అసహనానికి గురై ఆందోళనలు చేస్తున్నారని, వారి కష్టాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి కనిపించడం లేదా?..
రైతులకు సరిపడా యూరియాను అందించలేని అసమర్ధ ప్రభుత్వం కాంగ్రెస్ది అని, ఈ ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుతుందని, రైతులు యూరియా కోసం రోడ్లమీదికి వచ్చినా దొరకడం లేదని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, బీఆర్�
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎడమ కాలువ కింద పంటలు సాగు చేస్తున్న రైతులకు ఎడమ కాలువ ద్వారా సాగునీరు విడుదల చేయాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవికుమార్ యాదవ్ డిమాండ్ చేశారు.