Pedpadalli | ప్రజాపాలన పేరుతో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ అందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నది. ఒక్కడికక్కడ ప్రజా ఉద్యమాలపై ఉక్కుపాదం మోపుతూ పోలీస్ పాలన సాగిస్తున్నది. ప్రజాస్వామ్యయుతంగా చిన్న ధర్నా చే�
కేసీఆర్ సర్కారు తెలంగాణ -మహారాష్ట్ర రాష్ర్టాలను అనుసంధానం చేస్తూ వార్ధా నదిపై వంతెన నిర్మాణానికి రూ. 75 కోట్లు మంజూరు చేయగా, కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని రద్దు చేయడంపై బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు.