సమష్టిగా పనిచేసి సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంపై గులాబీ జెండా ఎగురవేద్దామని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్ పిలుపునిచ్చారు. సనత్నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశం గు�
పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మారెపల్లి సుధీర్కుమార్ విజయాన్ని కాంక్షిస్తూ గురువారం పాలకుర్తి నియోజకవర్గ కార్యకర్తల సమావేశాన్ని తొర్రూరులో నిర్వహించనున్నార�
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ పుంజుకుంటున్నదని, పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచిన ఆ పార్టీ అభ్యర్థులందరూ గెలుపొందడం ఖాయమని బీఆర్ఎస్ పార్టీ మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత ధీమా వ్యక్తం చే�
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేది బీఆర్ఎస్ పార్టీయేనని ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం ఉప్పల్ నియోజకవర్గం చిలుకానగర్ డివిజన�
కల్వకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశాన్ని శనివారం నిర్వహిస్తున్నామని, అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు.
బీఆర్ఎస్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం ఈనెల 12న బొంగ్లూర్ సమీపంలోని ప్రమిద గార్డెన్లో నిర్వహించనున్నట్లు గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి, ఇబ్రహీంపట్నం మం
సికింద్రాబాద్ ఎంపీగా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసిన కిషన్రెడ్డికి మరోసారి ఓటు వేసేందుకు ప్రజలు సిద్ధంగా లేరని హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నా
గత అసెంబ్లీ ఎన్నికల్లో అతి విశ్వాసమో లేక గెలుపుపై ధీమానో కానీ మనం కొన్ని పొరపాట్లు చేసినం. వాటిని సవరించుకొని ప్రజల్లో ఉన్న అపోహలను తొలగిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో మనదే సునాయసమైన గెలుపు అని మాజీ మంత్ర�
చేవెళ్లలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ విసృత్తస్థాయి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ శ్రేణులు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10:30 గంటలకు చేవెళ్లలోని కేజీఆర్ గార్డెన్�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏప్రిల్ ఒకటిన నల్లగొండకు రానున్నారు. జిల్లాకేంద్రంలోని లక్ష్మీగార్డెన్స్లో నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ లోక్సభ నియోజకవర్గ విస్తృత స్థాయి
బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశాన్ని రామాయంపేటలో ఆదివారం నిర్వహించనున్నట్లు మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు మహేందర్రెడ్డి, పట్టణాధ్యక్షుడు నాగరాజు, పురపాలిక చైర్మన్ పల్లె జితేందర్గౌడ్, మాజీ చైర్మన్�
సీఎం కేసీఆర్ పాలనలో విశేష ప్రగతితో నియోజకవర్గాలన్నీ పురోగతిని సాధించాయని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు.రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల హామీలను ఏమాత్రం అమలు చేయడ
తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడింది నీళ్లు, నిధులు, నియామకాల కోసమమని, కృష్ణా నీటిలో మన వాటా తేల్చకుండా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడం అంటే మన హక్కులను కోల్పోవడమేనని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్య�
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీదే గెలుపని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. మిర్యాలగూడలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ పట్టణ కమిటీ సమావేశాన్ని ఆదివారం నిర్వహిం�
కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని, ప్రజలు ఆరు నెలలకే రోడ్ల మీదకు వచ్చారని, ఇప్పుడు తెలంగాణలో రెండు నెలల్లోనే మేము ఏం అనకపోయినా ప్రజలే మేము ఇంత ఘోరంగా మోసపోతిమి.