ఉద్యమ నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సాగర్ ఎడమ కాల్వ నుంచి వరుసగా 18 పంటలకు సాగునీరు అందించారు. ప్రాజెక్టులో డెడ్ స్టోరేజీలో నీరు ఉన్నా పంటలు ఎండిపోకుండా కాపాడారు.
పార్లమెంట్లో తెలంగాణ గళం వినిపించే ధైర్యం గులాబీ జెండాకే ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. తల ఊపే బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలను గెలిపిస్తే తెలంగాణ ఆగం అవుతుందని హెచ
ఈ నెల 5న పట్టణంలోని నందిపహాడ్ టీఎన్ఆర్ గార్డెన్స్లో నిర్వహించే బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు శనివారం ఒక ప్రకటనలో �
BRS | బీఆర్ఎస్(BRS) పార్టీ నియోజకవర్గ విస్తృతస్థాయి(Bhuvanagiri) సమావేశం శుక్రవారం భువనగిరిలో జరగనున్నది. మాజీ మంత్రులు హరీశ్ రావు(Harish rao), జగదీశ్వర్ రెడ్డి హాజరు కానున్నారు.