బోగస్ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకుల్ని నిలదీయాలని మాజీ హోం మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా సబితా ఇంద్ర�
జూబ్లీహిల్స్లో కారు జోరు కొనసాగుతున్నది. నియోజకవర్గంలో ఎవరిని కదిలించినా కేసీఆర్ వెంటే ఉంటామని కుండ బద్ధలుకొట్టి చెప్తున్నారు. బీఆర్ఎస్ చేపడుతున్న ప్రచారాలకు అన్ని డివిజన్ల నుంచి విశేష స్పందన వస�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు బీఆర్ఎస్దేనని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి పార్టీ అభ్యర్థి మాగంటి సునీతను ఆశీర్వదించాల�
జూబ్లీహిల్స్లో ఇప్పటికే ప్రచారాన్ని హోరెత్తిస్తున్న బీఆర్ఎస్ వినూత్న తరహాలో ముందుకెళ్లాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ‘మాట-ముచ్చట’ కార్యక్రమం ద్వారా బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్లనున్నది. జనంతో మ�
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల సమరంలో బీఆర్ఎస్ విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్కు మద్దతుగా ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు బూత్ల వారీగా బాధ�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతోంది. ఆ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ గెలుపే లక్ష్యంగా గురువారం మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఇంటింటి ప్రచారం, ప�
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ షేక్పేట్ డివిజన్లో రోడ్షో శుక్రవారం నిర్వహించనున్నారు. దీని కోసం గురువారం మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్
జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్పేట్ డివిజన్ ఓయూ కాలనీలో గురువారం రాత్రి బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని పోలీసులు అడ్డుకున్నారు. కార్వాన్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి ఠాకూర్ జ�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందగౌడ్ అన్నారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బాబాసైలానీనగర్లో మాగంటి సునీతా గోపీనాథ్కు మద్దతుగా కుమార్తెలు అ
సిటీబ్యూరో, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్తోనే హైదరాబాద్కు అన్ని విధాల రక్షణ అని..హైడ్రా తదితర సంస్థల ద్వారా పట్టి పీడిస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ పాలన మాకొద్దంటూ జుబ్లీహిల్స్ ప్రజలు మాట్లాడు
ఎన్నికల సమయంలో ఓటర్లే దేవుళ్లు. సాధారణంగా ప్రచారంలో భాగంగా తమ వద్దకు నేతలు వచ్చి ఓట్లడిగినప్పుడు మా ఓటు మీకే అని చెబుతుంటారు. కానీ, జూబ్లీహిల్స్ ఓటర్లు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రచారా
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన అభివృద్ధే జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ విజయానికి నాంది అవుతుందని ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నవీన్రెడ్డి అన్నారు. బుధవార�
జూబ్లీహిల్స్ ప్రజలిచ్చే తీర్పుతో కాంగ్రెస్ ఢిల్లీ అధిష్ఠానం అదిరేలా ఉండాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించి గోపీనాథ్కు నిజమైన నివాళుల�
మాగంటి అంటేనే జనం.. జూబ్లీహిల్స్ నియోజవర్గాన్ని తన కుటుంబమని తన భర్త మాగంటి గోపీనాథ్ ఎప్పుడూ చెప్తుండేవారని.. ఆయన సతీమణి,బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి సునీత భావోద్వేగానికి గురై కన్నీటి పర్�