జూబ్లీహిల్స్లో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. రాష్ట్ర రాజధాని నడిబొడ్డున పోలీసు, అధికార యంత్రాంగం సాక్షిగా ఓటు అపహాస్యానికి గురైంది. ఎన్నికల కమిషన్ కంటి తుడుపుగా డ్రోన్లు ఎగురవేసి చేతులెత్తేస్తే.. దేశంల�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్కు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. నియోజకవర్గ వ్యాప్తంగా పోలింగ్ సరళి, బూత్లలో ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించేందుకు వెళ్లిన స
ఓటమి భయంతో కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో రిగ్గింగ్కు పాల్పడిందని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆరోపించారు. దౌర్జన్యాలు, దాడులు, గూండాగిరితో కాంగ్రెస్ ఈ ఎన్నికలో గెలవాలని ప్రయత్నిస్�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓ డివిజన్ పరిధిలో రిగ్గింగ్కు పాల్పడేందుకు యత్నించిన కాంగ్రెస్ కుట్రలను బీఆర్ఎస్ పార్టీ భగ్నం చేసింది. కృష్ణానగర్లో ఓటువేసేందుకు వచ్చిన ఫేక్ ఓటర్ల(స్థానికేతరులు)ను గ�
ష్.. గప్చుప్! ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ప్రచార పర్వానికి తెరపడింది. గల్లీలు, కాలనీల్లో హోరెత్తించిన వాహనాలు నిలిచిపోయాయి. ఎక్కడి మైక్లు అక్కడే మూగబోయాయి.. ర్యాలీలు, సభలు, సమావేశాలు, పాదయాత్రలకు బ్రేక�
జూబ్లీహిల్స్ వేదికగా కాంగ్రెస్ అసలు రంగు బయటపడుతున్నది. నీళ్లకు నీళ్లు, పాలకు పాలు అన్నట్లుగా మంచి చెడూ తేటతెల్లం అవుతుంది. ఓట్ల కోసం మైనారిటీలను కాంగ్రెస్ పార్టీ వాడుకున్న తీరుతో తీవ్ర అసంతృప్తిలో �
జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి గుండెకాయలాంటి యూసుఫ్గూడ, కృష్ణానగర్, వెంకటగిరిలు గులాబీమయమయ్యాయి. గురువారం బీఆర్ఎస్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా నిర్వహించిన బీఆర్ఎస్ మెగా ర్యాలీ విజయోత్సాహాన్ని త�
మాగంటి అందరికీ మంచిచేశాడని.. ఆయన చేసిన మంచి తప్పకుండా తిరిగివస్తుందని దివంగత మాగంటి సతీమణి, జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజల ఆశీస్సుల�
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకే అన్నివర్గాల మద్దతు ఉందని మాజీమంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బుధవారం షేక్పేట్ డివిజన్ దత్తాత్రేయనగర్కాలనీలో మాజీమంత్రి వేముల ప్రశాంత్రెడ�
ప్రజల అభివృద్ధికి దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చేసిన కృషిని కొనసాగించడానికి తనకు అవకాశం కల్పించాలని జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ కోరారు. మంగళవా
మైనారిటీల ఓట్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని మాయమాటలు చెప్పినా వారంతా బీఆర్ఎస్ వెంటే ఉన్నారని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. రహ్మత్నగర్ డివిజన్ పరిధిలోని పలు బస్తీలకు
భారీ మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ గెలుపు ఖాయమని మాజీ మంత్రి జగదీష్రెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ధీమా వ్యక్తం చేశారు. బోరబండ డివిజన్ అబ్దుల�
కష్ట సుఖాల్లో తోడుగా ఉంటూ చివరి శ్వాస వరకు జూబ్లీహిల్స్ ప్రజలతోనే ఉన్న దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ బాటలో పయనిస్తానని, రానున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తనను గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి మాగ