సర్పై బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ కల్వకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్, గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ మాజీ చైర్మన్, సర్ నియోజకవర్గ ఇన్చార్జి ర�
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ(సర్)లో ఓటర్లతో భాగస్వామ్యమై వారి వివరాలు నమోదు చేసుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులకు ఎమ్మెల్సీ ఎల్ రమణ సూచించారు. చిగురుమామిడి మండల కేంద్రంలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే వొడితల సతీ�
కన్నెపల్లి(లక్ష్మీ) పంప్హౌస్ సందర్శనకు ఆదివారం కేటీ ఆర్ రాగా, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాళేశ్వరం వద్ద మాజీ స్పీకర్ సిరికొండ మధుసూద నాచారి వాహనం వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొం�
బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎస్ఐఆర్పై అవగాహన కలిగి ఉండాలని, బూత్ స్థాయిలో ఓట్లు తొలిగించకుండా జాగ్రత్త పడలని మాజీ డిప్యూటీ స్పీకర్,బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి �
తెలంగాణలో రాక్షసపాలన నడుస్తున్నదని, రేవంత్రెడ్డి పాలనపై అన్ని వర్గాల్లో అసంతృప్తి రగులుతున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆట మహాసభలకు అమెరికా వెళ్లిన ఆయన డాలస్ నగరంలో శనివారం బీఆర�
పెద్దపల్లి నియోజకవర్గంలో మట్టి మాఫియాను ఆరికట్టడంలో, వడ్ల కొనుగోళ్లలో తరుగు దోపిడీని నియంత్రించడంలో సర్కారు, అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి ధ్వజమె
KTR | రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలు , ఈదురు గాలుల కారణంగా అనేక వ్యవసాయ మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వరి, మొక్కజొన్న తదితర పంటలు తీవ్రంగా దెబ్బతినడం బాధాకరమని బీఆర్ఎస్ వర్కి�
బీఆర్ఎస్ శ్రేణులపై బీజేపీ నాయకులు గూండాగిరి చేశారు. బాలికకు న్యాయం చేయాలని, సంజయ్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్లలో శాంతియుతంగా నిరసన చేస్తుండగా, దౌర్జన్యం చేశారు. దీంతో నేతన్న చౌరస్తా�
హనుమకొండ హంటర్రోడ్డులో ఈ నెల 6న నిర్వహించనున్న రైతు సదస్సును ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ శ్రేణులు శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. ఇటీవల హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసి�
High Court | కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ బీఆర్ఎస్ మండల కన్వీనర్ చౌదరి పెళ్లి శేఖర్ ఆధ్వర్యంలో మాఆర్ఎస్ శ్రేణులు స్వీట్లు పంచి టపాసులు కాల్చి సంబరాలు జరిపారు.
గులాబీ అధినేత, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై మూడు రోజుల క్రితం కాంగ్రెస్ నాయకులు చేసిన దాడిని నిరసనగా బీఆర్ఎస్ ఇచ్చిన బంద్ సక్సెస్ అయ్యింది.
తమది ప్రజాపాలన అని చెప్పుకొనే కాంగ్రెస్ నాయకులు ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలు, క్యాంపు ఆఫీస్లపై దాడులు చేస్తూ రాష్ట్రంలో గూండా పాలన సాగిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సీట్ అధికారులు నోటీసులు జారీ చేసి విచారణ చేయడాన్ని నిరసిస్తూ ఎలిగేడు మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకు నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు బీఆర్ఎస్ శ్రేణులు ర్యాలీ �