మహారాష్ట్రలో పత్తిని వ్యాపారులు, దళారులు తక్కువ ధర కొని.. అక్రమంగా మన రాష్ట్రానికి తరలించి ఇక్కడి సీసీఐ కేంద్రాల్లో అధిక ధరకు విక్రయిస్తూ జోరుగా దందా సాగిస్తున్నారు. అంతర్రాష్ట్ర చెక్పోస్టుల వద్ద అధిక�
వైద్యారోగ్య శాఖలో బ్రోకర్ల జోక్యం తీవ్ర వివాదాస్పదమవుతున్నది. మెడికల్ ఏజెన్సీలకు బిల్లులను క్లియర్ చే సే విషయంలో ఓ మంత్రికి సన్నిహితులం అని చెప్పుకుంటూ నలుగురు ప్రైవేటు వ్యక్తులు ఓ టీంలా ఏర్పడి తెలం
ఉమ్మడి రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు మంజూ రు కాగా అధికారులు, బ్రోకర్లు కు మ్మక్కై సదరు లబ్ధిదారుడి బిల్లు కా జేశారు. ప్రస్తుతం ఇందిరమ్మ ఇల్లు కోసం సదరు రైతు దరఖాస్తు చేసుకోగా ఈ విషయం జోగుళాంబ గ ద్వాల జిల్లాలో
తాండూరు మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో (KGBV) ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ విషయంలో అభ్యర్థులు దళారులను నమ్మి మోసపోవద్దని ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సల్వాజి మహేందర్ రావు సూచించారు
Crop Purchase Centers | కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం దళారుల చేతిలోకి పోతుంది.కొంతమంది రైతులు అకాల వర్షాల భయానికి ముందస్తుగా వర
సిటీలో కాంట్రాక్ట్ పెండ్లీలు మళ్లీ మొదలవుతున్నాయి. ఫోన్ల ద్వారానే ఈ పెండ్లీలు జరుగుతున్నట్లు సమాచారం. విదేశాల్లో ఉండే బ్రోకర్లు, ఇక్కడుండే బ్రోకర్ల ద్వారా పేదరికంతో ఉన్న మహిళలు, యువతులను ఈ కాంట్రాక్ట�
Warangal | వరంగల్(Warangal) జిల్లాలో ఇసుక(Sand) దందా జోరుగా కొనసాగుతున్నది. నిబంధనలకు నీళ్లొదిలి అక్రమార్కులు(Brokers) యథేచ్చగా ఇసుక రవాణా చేస్తున్నారు.
CMD Raghuma Reddy | దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రలోభాలకు గురిచేసే వారిని నమ్మవద్దని సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జి రఘుమా రెడ్డి (Raghuma Reddy ) జూనియర్ లైన్మెన్ (Junior Linemen) అభ్యర్థుల�
Minister Puvvada | తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రాన్ని ఏలిన కాంగ్రెస్ పాలనలో దళారులదే హవా కొనసాగిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ (Minister Puvvada) ఆరోపించారు.