తాండూరు మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో (KGBV) ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ విషయంలో అభ్యర్థులు దళారులను నమ్మి మోసపోవద్దని ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సల్వాజి మహేందర్ రావు సూచించారు
Crop Purchase Centers | కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం దళారుల చేతిలోకి పోతుంది.కొంతమంది రైతులు అకాల వర్షాల భయానికి ముందస్తుగా వర
సిటీలో కాంట్రాక్ట్ పెండ్లీలు మళ్లీ మొదలవుతున్నాయి. ఫోన్ల ద్వారానే ఈ పెండ్లీలు జరుగుతున్నట్లు సమాచారం. విదేశాల్లో ఉండే బ్రోకర్లు, ఇక్కడుండే బ్రోకర్ల ద్వారా పేదరికంతో ఉన్న మహిళలు, యువతులను ఈ కాంట్రాక్ట�
Warangal | వరంగల్(Warangal) జిల్లాలో ఇసుక(Sand) దందా జోరుగా కొనసాగుతున్నది. నిబంధనలకు నీళ్లొదిలి అక్రమార్కులు(Brokers) యథేచ్చగా ఇసుక రవాణా చేస్తున్నారు.
CMD Raghuma Reddy | దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రలోభాలకు గురిచేసే వారిని నమ్మవద్దని సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జి రఘుమా రెడ్డి (Raghuma Reddy ) జూనియర్ లైన్మెన్ (Junior Linemen) అభ్యర్థుల�
Minister Puvvada | తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రాన్ని ఏలిన కాంగ్రెస్ పాలనలో దళారులదే హవా కొనసాగిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ (Minister Puvvada) ఆరోపించారు.
ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీ దూతల చుట్టూ ఉచ్చు బిగుస్తున్నది. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు కావడంతో ఫోన్ సంభాషణలు, కాల్ డాటాలు పక్కాగా ఉన్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు కోసం ప్రయత్నించిన ముగ్గ�
కోట్ల రూపాయల నగదు, కాంట్రాక్టులు, పదవుల ఆశ చూపి టీఆర్ఎస్కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టాలని బీజేపీ చేసిన కుట్రలను తెలంగాణ పోలీసులు ఛేదించారు. నగర శివారులోని మొయినాబాద్లోని ఒక ఫామ్హౌస్ల
యువతకు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర సూచనపెనుబల్లి, జూలై 18: యువత దళారులను నమ్మి మోసపోవద్దని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సూచించారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గంగదేవిపాడులో నాగేశ్వరరావు అనే యు