రాష్ట్ర శాసనసభకు శాంతియుత వాతావరణంలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు సహకరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ కోరారు. ప్రతి ఫిర్యాదుకు స్పందిస్తామని చెప్పారు.
Secretariat | డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ సముదాయ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బుధవారం ప్రారంభించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను పారదర్శకంగా, జవాబుదారీతనంతో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్రాజ్ కోరారు.
యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (వైటీడీఏ) పరిధిని మరింత విస్తరించడంతోపాటు స్వీయ ఆదాయ మార్గాలను పెంపొందించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులకు సూచించారు. వైట
రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంతో తెలంగాణ కోటి ఎకరాల మాగాణి లక్ష్యం నెరవేరిందని సీఎస్ శాంతికుమారి వెల్లడించారు. బుధవారం బీఆర్కే భవన్లో వ్యవసాయ శాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంల
ఇండ్ల స్థలాలు, సంబంధిత అంశాల పరిష్కారంపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో పురపాలక శాఖ మంత్రి మంత్రి కేటీఆర్ నేతృత్వంలో ఈ సమావేశం కొనసాగుతున్నది.
ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఆదేశించారు.
సోమవారం హైదరాబాద్లోని బీఆర్కే భవన్ నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం, అమరవీరుల స్థూపం నిర్మాణ పనులను వీక్షిస్తున్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి
అసెంబ్లీ సమావేశాలు నేటినుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని పలు మార్గాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాల ముగిసే వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికా�
స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో పాల్గొని తెలంగాణకు రూ. 21 వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావును రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ బుధవారం �
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన ఏ.శాంతి కుమారిని బీఆర్కే భవన్, ఆమె చాంబర్స్లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ శుక్రవారం కలిసి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ యువతకు విదేశాల్లో మరి న్ని ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ సోమేశ్కుమార్ అధికారులను ఆదేశించారు. విదేశాల్లో ఉపాధి కల్పించే అంశంపై వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో గురు�