బీఆర్కేభవన్లోని విచారణ కమిషన్ కార్యాలయానికి మంగళవారం ఉదయం 11 గంటలకు జస్టిస్ నర్సింహారెడ్డి చేరుకున్నారు. ప్రొఫెసర్ కోదండరాం, విద్యుత్తు జేఏసీ నేత రఘు కమిషన్ ముందు హాజరై మ. 12:33 గంటల ప్రాంతంలో విచారణ మ�
వేతన సవరణలో భాగంగా ద్రవ్యోల్బణం దృష్ట్యా పీఆర్సీలో 40శాతం ఫిట్మెంట్ను మంజూరు చేయాలని తెలంగాణ గెజిడెట్ అధికారుల సంఘం (టీజీవో) పీఆర్సీ కమిటీని కోరింది.
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ తెలిపారు. హైదరాబాద్ బీఆర్కే భవన్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
పార్లమెంట్ ఎన్నికలను పారదర్శకంగా, శాంతియుతంగా నిర్వహించడానికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ కోరారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని తెలి�