‘ప్రజల ప్రాణాలను చిన్నచూపు చూడటమే కాంగ్రెస్ పాలన ధోరణిగా మారిందని.. తాను అసెంబ్లీలో ఈ సమస్యను ఎన్నిసార్లు లెవనెత్తినా మార్పు లేదు.. అందాల పోటీలకు వందల కోట్లు ఖర్చు పెట్టారు తప్ప.. బ్రిడ్జి పనులకు లక్షల ర�
రెండేండ్ల క్రితం ప్రారంభించిన వంతెన నిర్మాణ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రోడ్డుపై వానకాలంలో నీరు ప్రవహిస్తున్నది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతున్నది.
బీజేపీ-జనతాదళ్ యునైటెడ్ పాలిత బీహార్లో వంతెనల నాణ్యతపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి నిర్మించిన ఓ బ్రిడ్జి ప్రారంభించి రెండు రోజులు కాకముందే దాని నట్లు, బోల్టులను కొందరు ప
జహీరాబాద్ పట్టణంలోని అల్గోల్ బైపాస్ వెళ్లే దారిలో వర్షాలు కురిస్తే ప్రయాణం నరకప్రాయంగా మారుతున్నది. ఈ మార్గంలో రోడ్డుతో పాటు బ్రిడ్జి నిర్మాణ పనులు అసంపూర్తిగా ఆగిపోవడంతో వాహన చోదకులు, ప్రయాణికులు
కేబీఆర్ పార్కు టెండర్ను ‘మేఘా’ కంపెనీ దక్కించుకున్నది. ఈ పార్కు చుట్టూ రూ. 1090కోట్లతో స్టీల్ బ్రిడ్జిలు, అండర్పాస్ల నిర్మాణ పనులకు జీహెచ్ఎంసీ టెండర్లను ఆహ్వానించింది. ఈ పనులను దక్కించుకునేందుకు మె�
మండలంలోని బ్రాహ్మణ్పల్లి, తొర్లికొండ, పుప్పాలపల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు. బ్రాహ్మణ్పల్లి నుంచి గాంధీనగర్ వరకు బీటీ రోడ్డ�
మండల కేంద్రంలోని జాతీ య రహదారి-44పై ఉన్న చావురాస్తా రూపురేఖలు మారబోతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో వందలాది మంది అమాయకుల ప్రాణాలు బలిగొన్న కూడలి వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణానికి అధికారులు శ్రీకారం చుట్టారు. మొత�
మండలంలోని రింగిరెడ్డిపల్లి - గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మాణానికి గత కేసీఆర్ ప్రభుత్వం రూ.5 కోట్లిచ్చినా దాని నిర్మాణంలో ప్రస్తుత ప్రభుత్వం జాప్యం చేస్తోందని మండల వాసులు ఆరోపించారు. ఆ వంతెన నిర్మాణాన్ని
జాతీయ రహదారి భారత్మా ల రోడ్డు పనుల్లో భాగంగా కొంకల గ్రామ సమీపంలో ముండ్లదిన్నెకు వెళ్లే దారిలో బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టా రు. అయితే బ్రిడ్జి కింద రెండు రంధ్రాలు మాత్రమే ఉండ గా, బ్రిడ్జి పక్కన అడ్డుగో�
రఘుపతిపేట గ్రా మ సమీపంలోని దుందుభీ వాగుపై బ్రిడ్జి నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం కల్వకుర్తి మం డలం రఘుపతిపేట ప్రధాన రహదారిపై సీపీఎం, ఆయా సంఘాల నాయకులు ధర
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజల రవాణాకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చూడాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఆదివారం సాయంత్రం ఆమె గట్టమ్మ గుడి సమీపంలో జాతీయ రహదారిపై నిర
నయీంనగర్ నాలాతో పాటు వంతెనల నిర్మాణ పనులను జూన్ 15 నాటికి పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. కలెక్టరేట్లో గ్రేటర్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు �
మండలంలోని కల్వలపాలెం సమీపంలో పాలేరు వాగు ఉప్పొంగినప్పుడుల్లా గ్రామస్తులు ఇబ్బంది పడేవారు. వర్షం పడ్డప్పుడల్లా ఇదే పరిస్థితి ఉండేది. దాంతో వాగుపై తాత్కాలికంగా గూనలు వేసి రహదారిని నిర్మించుకునేవారు.