బీహార్లోని పలు జిల్లాల్లో బాలింతల చనుబాలలో హానికర రసాయనం యురేనియం ఉన్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. వారి పాలు తాగే బిడ్డలకు తీవ్ర అనారోగ్య పరిస్థితులు రావచ్చుననే ఆందోళన వ్యక్తమవుతున్నది.
శిశువులకు తల్లిపాలు ఎంతో అవసరం అన్న విషయం అందరికీ తెలిసిందే. చిన్నారులకు తల్లిపాలను తాగించడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. భూమిపై ఏ ఆహారంలోనూ లేని పోషకాలు తల్లిపాలలో లభిస్తాయని పోషకాహ�
అమ్మపాలు అమృతం కన్నా గొప్పవి. పసిపాపలకు అమ్మ ప్రేమగా పట్టే పాలు.. వారి ఆకలి తీర్చడమే కాదు, ఆయువునూ పోస్తాయి. అయితే, రకరకాల కారణాల వల్ల చాలామంది శిశువులు తల్లిపాలకు దూరమవుతుంటారు.
తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా రామాయంపేట పట్టణంలోని అంగన్వాడీ కేంద్రంలో గర్భిణులు, బాలింతలు, యుక్త వయస్సు పిల్లలకు గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
నవజాత శిశువులకు తల్లిపాలే శ్రేష్టమని ఎయిమ్స్ డిప్యూటీ డైరెక్టర్ బిపిన్ వర్గీస్, మెడికల్ సూపరింటెండెంట్ అభిషేక్ అరోరా అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా సోమవారం బీబీనగర్ ఎయిమ్స్ లో 60 మంది నర్
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని గుంపుల, మడక గ్రామాలలోని అంగన్వాడీ కేంద్రాలలో శనివారం తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలకు సామూహిక శ్రీమంతాలు జరిపారు. ఈ సమావేశాల్లో సూపర్వై
నాలుగు నెలలుగా బిడ్డకు తల్లిపాలు మాత్రమే ఇస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. మారిన కాలమాన పరిస్థితుల కారణంగా.. మహిళలు ఉద్యోగాలు చేయడం సర్వసాధారణమైంది. ఈ క్రమంలో మీ బిడ్డకు పోతపాలు ఇవ్వాలని భావి�
Breastfeeding | అమ్మపాలు అమృతధార అనే మాట అక్షరాలా నిజమని అనేక పరిశోధనలు తేల్చి చెప్పాయి. అయితే, ఆ ఫలాన్ని బిడ్డకు పరిపూర్ణంగా అందించాలంటే గర్భధారణ సమయం నుంచే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దానికోసం ముందుగా నిపల్ �
ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి వారంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటాం. నవజాత శిశువుల సరైన అభివృద్ధికి తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం వారోత్సవాల ముఖ్య ఉద్దేశం. ప్రస్తుత ఆధునిక శాస్త్ర సాంక