Srisailam Dussehra Mahotsavam | శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా శ్రీస్వామి అమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ సంపూర్ణంగా జరిపించనున్నారు.
Srisailam | చంద్రగ్రహణం కారణంగా మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత శ్రీశైలం ఆలయాన్ని మూసివేశారు. చంద్ర గ్రహణం ఇవాళ రాత్రి 9.56 గంటలకు ప్రారంభమై రాత్రి 1.26 గంటలకు ముగుస్తుంది.
Srisailam | శ్రీశైలం దేవస్థానానికి ఏపీ గ్రామీణ బ్యాంకు మహేంద్ర బొలోరో వాహనాన్ని విరాళంగా సమర్పించారు. గంగాధర మండపం వద్ద ఈ మహేంద్ర బొలోరో వాహనాన్ని, సంబంధిత పత్రాలను ఈవో ఎం.శ్రీనివాసరావుకు ఏపీ గ్రామీణ బ్యాంకు, శ
Srisailam | శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. చంద్ర గ్రహణం సందర్భంగా రేపు ( సెప్టెంబర్ 7వ తేదీన) అన్నపూర్ణ భవన్లో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అన్నప్రసాద వితరణ ఉంటుందని ఆలయ ఈవో తెలిపారు.
Srisailam | చంద్ర గ్రహణం సందర్భంగా శ్రీశైలం ఆలయాన్ని మూసివేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం 5 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసివేయనున్నట్లు పేర్కొ�
Srisailam | శ్రీశైలం క్షేత్రానికి వచ్చే భక్తులతో మర్యాదగా నడుచుకోవాలని సీఐ ప్రసాదరావు సూచించారు. యాత్రికుల నుంచి అదనపు చార్జీలు వసూలు చేయకూడదన్నారు. శ్రీశైలంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించ
Srisailam | శ్రీశైల క్షేత్ర చారిత్రక సంపద పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులను ఈవో ఎం.శ్రీనివాసరావు ఆదేశించారు. ముఖ్యంగా క్షేత్రంలోని పలు ప్రాచీన శాసనాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్�
Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో రెండో రోజైన శుక్రవారం ఉదయం స్వామిఅమ్మవార్లు ప్రత్యేక పూజలు జరిగాయి.
Srisailam | ఉగాది ఉత్సవాల సందర్భంగా శ్రీశైల మహాక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల యాత్రికులతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కాలినడకన అధిక సంఖ్యలో భక్తులు చేరుకుంటుండటంతో క్షేత్ర �
ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ విక్రాంత్ పాటిల్ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను బుధవారం ఉదయం ఆయన పరిశీలించారు.
Srisailam | మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీగిరి భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రీశైలంలో జరుగుతున్న శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు.
Srisailam | మహాశివరాత్రి వేడుకల సందర్భంగా శ్రీశైలం క్షేత్రంగా పాగాలంకరణను ప్రత్యేక ఉత్సవంలా జరిపిస్తారు. ఏ శైవక్షేత్రంలోనూ, శివాలయాల్లోనూ లేని విధంగా ఇక్కడ మాత్రమే ఈ సేవ జరుగుతుంది. ఈ పాగాలంకరణ సేవ చూసేందుకు �
Srisailam | శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను ఏపీ ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డిలు దర్శించుకున్నారు. శుక్రవారం ఆలయ ప్రధాన గోపురం వద్దకు చేరుకున్న వా�
Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో పుష్యమాసశుద్ధ ఏకాదశి సందర్భంగా ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్త పూజలు నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని అక్కమహాదేవి అ�
Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం యాగశాల ప్రవేశంతో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలను ఆరంభిస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు.