‘ధన దారాదులు వృద్ధి చెందితే దుఃఖించాలి కాని, సంతృప్తి చెందరాదు. మోహమాయ పెరిగితే ప్రపంచంలో ఎవనికి శాంతి కలుగుతుంది?’ అని పై ఉపనిషత్ వాక్య భావం. ధనదారాదులంటే డబ్బు, భార్యా పిల్లలు మొదలైనవి. ఇవి పెరిగే కొద్�
‘అగ్నిదేవా! మమ్మల్మి మంచి మార్గంలో నడిపించు. నీకు అన్ని కర్మలూ తెలుసు. మా పాపాలు విడిపించు. నీకు నమస్కారం..’ అని పై ఉపనిషత్ శ్లోకానికి భావం. బ్రహ్మజ్ఞానానికి అగ్ని ఉపాసన చాలా ముఖ్యం.
‘భక్తియోగో నిరుపద్రవః, భక్తియోగాన్ముక్తిః’ అంటుంది త్రిపాద్విభూతి మహా నారాయణ ఉపనిషత్తు. అంటే ‘భక్తి యోగం నిరపాయకరమైనది. దీనితో ముక్తి లభిస్తుంది’ అని భావం. ఈ ఉపనిషత్ వాక్యానికి కింద పేర్కొన్న కథ భాష్య�
రాష్ట్రంలోని 33 జిల్లాల్లో బ్రహ్మణ సంక్షేమ భవనాలకు స్థలాలు కేటాయించేలా చర్యలు తీసుకుంటానని భూపరిపాలన శాఖ కమిషనర్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ తెలంగాణ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులకు హామ�
తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ఆధ్వర్యంలోని వివేకానంద విదేశీ విద్యా పథకం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సహాయ పథకం (బెస్ట్) దరఖాస్తుల గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగించినట్లు పరిషత్తు పాలనాధ�
ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సహకారంతో నకిరేకల్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి అన్నారు. ఆదివారం మండలం�
ఇగ ఇంత సల్లవడొద్దామని ఇంటిమొకాన బయల్దేరిన. కన్నారంల ఉన్న బ్యాంక్కాలనీ నుంచి కొత్తపల్లి మండలంలోని మా ఊరు సీతారాంపూర్కు నా తొవ్వ సాగుతున్నది. మా ఇంటికి వొయ్యే తొవ్వల్నే ఇంకో మంగలి దుకాణం ఉంటది. లోపల పీఓ�
మరుగున పడిన మన తెలంగాణ చరిత్రపుటల్ని వెలికితీస్తే ఎన్నో అద్భుత విషయాలు దర్శనమిస్తున్నాయి. ఇందులో చెప్పుకోదగినది బుద్ధుని కాలంలోనే తెలంగాణలో బౌద్ధం ప్రవేశించిందని. అంతేకాదు తెలంగాణ కేంద్రంగా ఆచార్య బ�
యజ్ఞయాగాదులు, దేవాలయాల నిర్మాణాలతో సనాతన ధర్మాన్ని కాపాడుతూనే అన్ని మతాలను గౌరవించే ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయా మతాలు, వర్గాలకు వందల కోట్లు వెచ్చిస్తున్నారు. తాజాగా హైదరాబాద్లో బ్రాహ్మణ సదనం ప్రారంభోత�
2022, మార్చి నెల, 28వ తేదీ. ఏకాదశి పర్వదినం. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ మహా కుంభ సంప్రోక్షణ మహోత్సవం మహాద్భుతంగా జరిగింది. పట్టపగలు. ఎర్రటి ఎండ. ఇంకా భోజనాలు కూడా అయినట్టు లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్, యాదగి�
వచ్చే నెల 3న బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్టు పరిషత్ అధ్యక్షుడు కేవీ రమణాచారి ఒక ప్రకటనలో తెలిపారు. పరిషత్ చేపడుతున్న వివిధ కార్యక్రమాలపై సమీక్షించడంతో పాటు హైదరాబాద్ గో
విదేశీ విద్యను కలలోనైనా ఊహించని అనేకమంది నిరుపేద బ్రాహ్మణ విద్యార్థులు నేడు బహుళజాతి సంస్థల్లో కొలువులు సాధిస్తున్నారు. రూ.70 లక్షల నుంచి 80 లక్షల వార్షిక ప్యాకేజీలు అందుకుంటూ సత్తా చాటుతున్నారు
బీజేపీ రా ష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బ్రాహ్మణులను కించ పరిచేలా వ్యాఖ్యానించారు. బండిని ఆశీర్వదించేందుకు వెళ్లిన బ్రాహ్మణులను దారుణంగా హేళన చేశారు. తెలంగాణ బ్రాహ్మణ సంఘం, ధూపదీప నైవేద్య సంఘం, అర్చక సంఘ