పాకిస్థాన్తో యుద్ధ వాతావరణం నెలకొనడంతో దేశంలోని చమురు, గ్యాస్ నిల్వలపై కేంద్రం స్పష్టతనిచ్చింది. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్ర జలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చమురు
BPCL - Bio Fuel Bunker | ముంబై నాకాశ్రయం వద్ద బయో ఫ్యుయల్ బ్లెండ్ హైఫ్లాస్ హైస్పీడ్ డీజిల్ (హెచ్ఎఫ్హెచ్ఎస్డీ) బంకర్ ఏర్పాటు చేసినట్లు శుక్రవారం తెలిపింది.
దేశీయ ఇంధన విక్రయాల్లో అగ్రగామి సంస్థల్లో ఒకటైన భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్) అంచనాలకుమించి రాణించింది. రిఫైనింగ్ మార్జిన్లు అధికరావడం, ఇంధన విక్రయాలు భారీగా పెరగడంతో గత త్రైమాసికానికి�
దేశవ్యాప్తంగా ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వరంగ ఇంధన విక్రయ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్)తో టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ జట్టుకట్టింది.
Tata Motors-BPCL | ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరిగిపోతున్న నేపథ్యంలో ఏడు వేల ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నది.
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుంటాయ్.. కానీ దేశంలో పెట్రో ధరలు పెరుగుతుంటాయి.. ఎందుకంటే అప్పుడు ఎన్నికలుండవ్. ధరల పెరుగుదలపై కేంద్రాన్ని నిలదీస్తే తామేం చేస్తాం.
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీసీపీఎల్) ఆధ్వర్యంలో దక్షిణ భారతదేశ వ్యాప్తంగా 14 మెగా హెల్త్క్యాంపులు నిర్వహించి, 2,713 మంది లారీ డ్రైవర్లకు ఉచితంగా పరీక్షలు నిర్వహించారు.
కార్పొరేట్ మిత్రులకు ఆర్థిక లబ్ధి చేకూర్చుతూ, ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మడమే లక్ష్యంగా పెట్టుకున్న మోదీ సర్కారు.. దేశంలోని ప్రధాన పబ్లిక్ సెక్టార్ సంస్థల్లో (పీఎస్యూ) అత్యున్నత పోస్టులను ఏండ్లుగ�
BPCL | ప్రభుత్వరంగ సంస్థ అయిన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) వివిధ విభాగాల్లో అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నది. ఆసక్తి కలిగినవారు వచ్చే నెల 8 లోపు దరఖాస్తు
బిడ్డర్ల అనాసక్తే కారణమన్న కేంద్రం న్యూఢిల్లీ, మే 26: భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) డిజిన్వెస్మెంట్ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో నెలకొన్న ప్రస�
ప్రైవేటీకరణకు బ్రేక్ న్యూఢిల్లీ, మే 18: పెట్రో మార్కెటింగ్ కంపెనీ బీపీసీఎల్ ప్రైవేటీకరణకు బ్రేక్పడింది. ఈ సంస్థ విక్రయ ప్రక్రియలో పాలుపంచుకున్న ముగ్గురు బిడ్డర్లలో ఇద్దరు..ఇంధన ధరల విధానంపై స్పష్టత �
200 కోట్ల పెట్టుబడి ముంబై, ఏప్రిల్ 13: ప్రభుత్వరంగ ఇంధన విక్రయ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్)..రూ.200 కోట్లతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 100 ఫాస్ట్ ఎలక్ట్రిక్ వాహన చార్జింగ్ స్టే�
మీ వాహనాలు లేదా యంత్రాల్లో ఇంధనం అయిపోయిందా? కంగారు పడనక్కర్లేదు. సమాచారం అందిస్తే నిమిషాల్లో మీ ఎదుటే ట్యాంకర్ ప్రత్యక్షమవుతుంది. పెట్రోల్/డీజిల్ నింపి, బిల్లు తీసుకెళ్తుంది. ఆదిలాబాద్ జిల్లాలోని �