కాంగ్రెస్ పాలన వచ్చి తెలంగాణకు మళ్లీ చీకటి రోజులు దాపురించాయని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ �
‘అర్జునా! నీవు, నేను, కనిపించే రాజులు.. మనమంతా గతకాలంలో ఉన్నాం.. భవిష్యత్తులోనూ ఉంటాం. అన్ని కాలాల్లోనూ ఉండే ‘నేను’ అనే ‘ఆత్మ‘ శరీర పతనంతో నశించేది కాదు. ఈ సృష్టిలో ఉన్నది నశించదు. లేనిది కొత్తగా పుట్టదు’ అని
రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని చాలా మంది వారి ఆదాయంలో ఆదా చేసుకున్న సొమ్మును భద్రంగా ఉంటుంది..కొంత వడ్డీ వస్తుందన్న ఆలోచనతో బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు, పోస్టాఫీసు పత్రాల్లో మదుపు చేస్తుంటారు.
Jio Financial Services | రిలయన్స్ అనుబంధ జియో ఫైనాన్సియల్ సర్వీసెస్.. తొలిసారి బాండ్లు జారీ చేయాలని సంకల్పించినట్లు తెలుస్తోంది. రూ.5000-రూ.10 వేల కోట్ల నిధులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.
పర్యావరణ ప్రయోజనాలతో ప్రాజెక్టుల కోసం నిధుల సమీకరణ నిమిత్తం జారీచేసే బాండ్లే గ్రీన్ బాండ్లు. ప్రభుత్వాలు, కార్పొరేట్లు, ఇతర సంస్థలు సౌరశక్తి, పవనశక్తి ప్రాజెక్టుల కోసం, క్లీన్ ట్రాన్స్పోర్టేషన్, గ్�
ఈ ఏడాదిలో ఇప్పటిదాకా పెట్టుబడుల కోసం మ్యూచువల్ ఫండ్సే (ఎంఎఫ్) అత్యధికుల ఆదరణను పొందాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి ఎంఎఫ్లు చక్కని వేదికగా నిలుస్తున్నాయి మరి. ఇక టాప్-10 ఎంఎఫ్ల్లో యాక్స�
బాండ్ల విక్రయాలకు రిజర్వు బ్యాంక్ అనుమతి హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం బాండ్ల విక్రయాల ద్వారా మరో రూ.1,000 కోట్లు సమీకరించుకొనేందుకు భారత రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) సోమవారం అనుమతి ఇ�
తెలంగాణకు రిజర్వ్ బ్యాంకు అనుమతి హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఖజానాకు మరో రూ.2,500 కోట్లు చేరనున్నాయి. బాండ్ల విక్రయాల ద్వారా రూ.2,500 కోట్లు సమీకరించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బ
బాండ్ల విక్రయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.3 వేల కోట్లు సమీకరించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనుమతి ఇచ్చింది. బాండ్ల విక్రయానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతించడం ఈ ఆర్థిక సంవత్సరంలో �
బంగారం ధరలు మళ్లీ రెక్కలు తొడిగాయి. గత వారం తులం విలువ దాదాపు రూ.51 వేలకు చేరుకున్నది. గడిచిన 8 నెలల్లో ఇదే అత్యధిక ధర. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్సు పుత్తడి ధర 1,900 డాలర్లను తాకింది. వడ్డీరేట్లను ఈ ఏడాది పలు ద�
దేశీయ స్టాక్ మార్కెట్లు ఆల్టైమ్ హైలో ట్రేడ్ అవుతున్నాయి. గతేడాది మార్చి రికార్డు స్థాయి పతనం నుంచి నిఫ్టీ దాదాపు 120 శాతం పెరిగింది. దీంతో అన్నిరకాల స్టాక్స్, వాటిలో మదుపు చేసే మ్యూచువల్ ఫండ్లు మును�
ఫిక్స్డ్ డిపాజిట్లంటే ఓ సురక్షిత మదుపుగా భావిస్తారు. మన తాతల కాలం నుంచి వాటికి ఆ గుర్తింపు ఉంది. బ్యాంకుకు వెళ్లి డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే చాలు ఇక హాయిగా నిద్ర పోవచ్చు. వీటి మీద వచ్చే రాబడి త�
స్థిరాదాయ పథకాలు మధ్య తరగతి మదుపరులంతా పెట్టుబడికి నష్టం రాకుండా స్థిరంగా రాబడి రావాలని కోరుకుంటారు. రిస్క్ అసలే ఉండకూడదనుకుంటారు. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా అన్ని సమయాల్లోనూ నిలక�