బోనకల్లు: రైతుబంధు పథకం కోసం మండలంలోని రైతులు దరఖాస్తు చేసుకోవాలని మండల రైతుబంధు కన్వీనర్ వేమూరి ప్రసాద్ తెలిపారు. శుక్రవారం బోనకల్లులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆన్లైన్లో 10 డిసెంబర్ 2021 న�
బోనకల్లు :బోనకాలు మండల కేంద్రంలోని శ్రీనవదుర్గాదేవి ఆలయంలో గుర్తుతెలియని దుండగులు దొంగతనానికి యత్నించిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… సాయిబాబా మందిరం ఎదుట నూతనంగా అమ్మవారి దేవాలయం నిర్మి�
బోనకల్లు: పిల్లల దత్తత ప్రక్రియ చట్టబద్ధంగా ఉండాలని ఖమ్మం డీఎంఅండ్హెచ్వో మాలతి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని రైతువేదికలో మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పిల్లల దత్తత పై అవగాహన కార్యక్రమాన్ని ని
బోనకల్లు: సైబర్నేరాలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని బోనకల్లు ఎస్సై టీ.కవిత అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కళాశాల ప్రిన్సిపాల్ లింగమనేని నళిని అధ్యక్షతన సైబర్నేరాల పట
బోనకల్లు :గ్రామీణ విత్తనోత్పత్తితో రైతులకు ప్రయోజనమని వ్యవసాయ అధికారులు అరుణజ్యోతి, శరత్బాబు అన్నారు. మంగళవారం మోటమర్రి గ్రామంలో గ్రామీణ విత్తనోత్పత్తి పథకం కింద పంపిణీ చేసిన కేఎన్ఎం-18 రకం వరి పంటపై �
బోనకల్లు :బాలీవుడ్ నటుడు సోనుసూద్ చేసిన సేవలకు ఆకర్శితుడైన ఓ కూలి విగ్రహాన్ని కట్టించి, ఫ్లెక్సి ఏర్పాటు చేశాడు. దానిపై కలియుగ కర్ణుడు, పేదల దేవుడు అని రాసాడు.ఈ సంఘటన బోనకల్లు మండలంలోని గార్లపాడు గ్రామంల�
బోనకల్లు: ఖమ్మం వెంకటరమణ ఆటో మొబైల్స్ ట్రాక్టర్ షోరూం ఆధ్వర్యంలో నిర్వహించిన లక్కిడ్రాలో బోనకల్లు మండలం తూటికుంట్ల గ్రామానికి చెందిన రైతు గుర్రం నాగయ్యవిజేతగా నిలిచారు. ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన ఆయనకు
బోనకల్లు: వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మండలంలో విద్యుత్ షాక్తో ఒకరు మృతిచెందగా, మరొకరు వాటర్ట్యాంక్పై నుంచి జారీపడి మృతిచెందిన సంఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. గోవిందాపుర�
బోనకల్లు : స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ రూ.5 లక్షల యూనిట్ కోసం గురువారం లాటరీ పద్ధతి ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మండలానికి ప్రభుత్వం రెండు యూనిట్లు మంజూరు �
బోనకల్లు : మండలంలోని జానకీపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను బుధవారం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పాఠశాలలోని తరగతి గదులను, వంటశాలను, పాఠశాల ఆవరణాన్ని, ఉపాధ్యాయుల అటెండ�
బోనకల్లు: రాష్ట్రంలో నాలుగు నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ దళితబంధు పైలెట్ ప్రాజెక్టుకు ఎంపిక చేశారు. ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గాన్ని ఎంపిక చేస్తూ, అందులో ముందుగా చింతకాని
బోనకల్లు :సెప్టెంబర్ 2 నుంచి టీఆర్ఎస్ పార్టీ గ్రామకమిటీ ఎంపికలు నిర్వహించడం జరుగుతుందని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బంధం శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. 2వ తేదీన ముష్టికుంట్ల, గార్లపాడు, లక్ష్మీపురం, తూట�
బోనకల్లు : మండల పరిధిలోని గోవిందాపురం-ఎల్ గ్రామానికి చెందిన అభిజిత్దేవ్కు అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆదివాసీల సామాజిక- ఆర్థిక, జీవన స్థితిగతుల పరిశీలన అనే అంశంపై కాకతీయ వ