Bomb Threat | కేరళలోని కొచ్చి నుంచి ఇండిగో విమానం 171 మంది ప్రయాణ తమిళనాడులోని చెన్నైకి శనివారం రాత్రి బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అమెరికా, కేరళకు చెందిన ఇద్దరు ప్రయాణికుల మధ్య గొడవ మొదలైంది.
Delhi Schools : స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చిన కేసులో ఢిల్లీ పోలీసులు గుట్టువిప్పారు. ఆ కేసులో 12వ తరగతి విద్యార్థి విద్యార్థిని అరెస్టు చేశారు. స్కూల్ ఎగ్జామ్స్ను తప్పించుకునేందుకు ఆ స్టూడెంట�
Taj Mahal | తాజ్ మహల్ను బాంబులతో పేల్చేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు హెచ్చరించి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తాజ్ మహల్ వద్దకు బాంబ్ డిస్పోజల్ టీమ్లను, డాగ్ స్క్వాడ్స్ను రంగంలోకి దింపి తనిఖీలు
శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి బ్యాంకాక్ వెళ్తున్న విమానంలో బాంబు బెదిరింపు కళకళం రేపింది. సీఐఎస్ఎఫ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి తెల్లవారుజామున 2 గంటలకు బ్యాంకాక్
శంషాబాద్ విమానాశ్రయంలో విమానానికి బాంబు బెదిరింపు (Bomb Threat) వచ్చింది. హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ వెళ్లాల్సిన విమానం గేటు వద్దకు రాగానే బాంబు ఉందంటూ ఓ ప్రయాణికుడు అలజడి సృష్టించాడు.
Bomb Threat | దేశంలో వరుస బాంబు బెదిరింపు (Bomb Threat) ఘటనలు కొనసాగుతున్నాయి. తాజాగా ఢిల్లీకి వెళ్తున్న ఓ రైలుకు (Delhi bound train) బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది.
దేశవ్యాప్తంగా విమానాలకు బాంబు బెదిరింపులు (Bomb Threat) కొనసాగుతూనే ఉన్నాయి. గత 16 రోజుల్లో 510కిపైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. తాజాగా శంషాబాద్ ఎయిర్పోర్టులోని విమానాలకు బెదిరింపు కాల్స్ వచ్చాయి.