Mumbai Airport | ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Mumbai Airport ) ఓ మహిళ హల్చల్ చేసింది. తన లగేజీ బ్యాగ్ (luggage)లో బాంబు ఉందంటూ ఎయిర్పోర్ట్ అధికారులను భయబ్రాంతులకు గురిచేసింది.
కేరళలోని ఎరాంజోలిలో ఓ ఆరెస్సెస్ కార్యకర్త అక్రమంగా బాంబులను తయారు చేశాడు. అయితే, ప్రమాదవశాత్తు అది పేలి తీవ్రంగా గాయపడ్డాడు. మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో అతడి చేయి ఛిద్రమైంది.
వింత నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. బాంబులు, గన్లపై తనకు ఉన్న అతి ప్రేమను దేశ ప్రజలపై
‘దసరా వేడుకల్లో గ్రెనేడ్స్తో విరుచుకుపడి భారీ ప్రాణనష్టం జరిగేలా చూడాలి. ఆ ఘటనలు మతకలహాలకు దారితీసి హైదరాబాద్లో మరింత ప్రాణనష్టానికి దారి తీయాలి’ అని పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులు, హైదరాబాద్లో తాజ�
CPM | కేరళలో అధికార, ప్రతిపక్షాల మధ్య దాడులు, ప్రతి దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా తిరువనంతపురంలోని సీపీఎం (CPM) పార్టీ ప్రధాన కార్యాలయంపై బాంబు దాడి జరిగింది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని పూల మార్కెట్ వద్ద శుక్రవారం ఉదయం కలకలం రేగింది. అనుమానిత బ్యాగులో బాంబును గుర్తించారు. దీంతో ఆ ప్రాంతాన్ని పోలీసులు ఖాళీ చేయించారు. తూర్పు ఢిల్లీ పరిధిలోని ఘాజీపూర్ �
ఈమధ్య తమిళ స్టార్ హీరోల ఇళ్లకు బెదిరింపు కాల్స్ ఎక్కువైపోతున్నాయి. ఆ మధ్య ఒకసారి రజినీకాంత్ ఇంటికి బాంబు బెదిరింపు వచ్చింది. దాంతో హుటాహుటిన పోలీసులు జాగిలాలు, బాంబు స్క్వాడ్ తీసుకొని రజినీకాంత్ ఇంటికి
న్యూఢిల్లీ, మార్చి 4: తాజ్మహల్ భవనం కాంప్లెక్స్లో బాంబు పెట్టినట్టు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి గురువారం ఉదయం ఉత్తరప్రదేశ్ పోలీసులకు ఫోన్ వచ్చింది. అప్రమత్తమైన పోలీసులు ముందుజాగ్రత్తగా తాజ్మహల