Hong Kong: హాంగ్కాంగ్లో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబును గుర్తించారు. ఆ బాంబు సుమారు 450 కేజీల బరువు ఉన్నది. క్వారీ బేలో నిర్మాణ కార్మికులకు ఆ బాంబు దొరికింది.
Vijayawada | విజయవాడలో బాంబు బెదిరింపు కాల్స్ కలకలం రేపాయి. నగరంలోని రైల్వే స్టేషన్తో పాటు బీసెంట్ రోడ్డులో బాంబు పెట్టినట్లుగా కంట్రోల్ రూమ్కు వేర్వేరు ఫోన్ కాల్స్ వచ్చాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన పో�
Bomb like object recovered | రాజస్థాన్లోని జైసల్మేర్లో బాంబు వంటి వస్తువును స్థానికులు గుర్తించారు. కిషన్ఘాట్ ప్రాంతంలోని నర్సరీ సమీపంలో శుక్రవారం ఉదయం దీనిని కనుగొన్నారు. వెంటనే పోలీసులు, ఆర్మీ అధికారులకు సమచారం ఇచ
Iran | ఇరాన్లోని అత్యాధునిక షాహిద్ రజాయీ నౌకాశ్రయంలో శనివారం భారీ పేలుళ్లు (Iran port blast) సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
ఇరాన్లోని అత్యాధునిక షాహిద్ రజాయీ నౌకాశ్రయంలో శనివారం భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ సంఘటనలో ఐదుగురు మరణించగా, సుమారు 700 మందికి పైగా గాయపడ్డారు. పేలుడు వల్ల పెద్ద ఎత్తున చెలరేగిన మంటలను ఆర్పేందుకు అగ్నిమా
Bikers Throw Bomb On Car | వ్యాపారులు ప్రయాణించిన కారును ఇద్దరు వ్యక్తులు బైక్పై అనుసరించారు. ఒక చోట ఆ కారుపై బాంబులు విసిరి పారిపోయారు. దీంతో కారులో ఉన్న వారు భయాందోళన చెందారు. వెంటనే కారు దిగి పరుగులుతీశారు.
Tirupati | తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజ్ పార్క్, వైస్రాయ్ హోటల్ సహా మరో రెండు ప్రాంతాలకు తాజాగా బాంబు బెదిరింపుల మెయిల్స్ వచ్చాయి. దీంతో అ�
Hamas Chief | హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియా (Ismail Haniyeh) హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే, క్షిపణుల దాడిలో హనియా మృతి చెందలేదని తాజాగా తెలిసింది. హనియాని పక్కా ప్లాన్ ప్రకారం బాంబు పేలుడుతో హత్య చేసినట్లు అంతర్జాతీయ
సైనిక బలగాల శక్తిని మరింత పెంచే, అత్యంత శక్తివంతమైన పేలుడు పదార్థాన్ని భారత్ తయారుచేసింది. నాగపూర్కు చెందిన ‘ఎకనమిక్ ఎక్స్ప్లోజివ్స్' సంస్థ అభివృద్ధి చేసిన ‘సెబెక్స్-2’ను భారత నేవీ విజయవంతంగా పరీ�
ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానానికి (IndiGo Flight) బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. మంగళవారం ఉదయం 5.35 గంటలకు ఇండిగో 6ఈ2211 విమానం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వారణాసి బయల్దేరా
PM Modi | కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉంటే శత్రువు ఏం చేయాలన్నా ఒకటికి వందసార్లు ఆలోచిస్తాడని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం హర్యానా రాష్ట్రంలోని అంబాలాలో జరిగిన బహిరంగ�
Bomb in Bus | ఆర్టీసీ బస్సులో లైవ్ బాంబ్ను గుర్తించారు. (Bomb in Bus) ఈ విషయం తెలిసిన బాంబ్ స్క్వాడ్ వెంటనే ఆ బస్సు వద్దకు చేరుకున్నది. అందులో ఉన్న బాంబును నిర్వీర్యం చేసింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అ�
Bomb Under My Seat | విమానం ఎక్కిన ప్రయాణికుడు తన సీటు కింద బాంబు ఉందని బెదిరించాడు. (Bomb Under My Seat) దీంతో ఆ విమానంలో కలకలం రేగింది. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది ఆ విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.