Bollaram | సికింద్రాబాద్ బొల్లారం ప్రాంతంలోని 20 మద్రాస్ ఆర్మీ రెజిమెంట్లో ఆయుధాల చోరీ ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఆర్మీ అంతర్గత విచారణతో పాటు హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. తాజాగా కే�
Weapons Missing | ఆయుధాలు కనిపించకుండా పోవడంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా మొత్తాన్ని ఆర్మీ హై అలెర్ట్ చేసింది. ఈ క్రమంలో ఆర్మీ అధికారుల క్వార్టర్లతోపాటు రాకపోకలపై అధికారులు నిఘా బెట్టారు. ఆర్మీ క్వార్టర్స్ �
Bollaram | సికింద్రాబాద్ బొల్లారంలోని మద్రాస్ యూనిట్ ఆయుధ విభాగంలో నాలుగు ఏకే-47 తుపాకులు సహా కొన్ని ఆయుధాలు మాయమైనట్లు సమాచారం. ఘటనపై ఆర్మీ అధికారులు, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఓ వ్యక్తి వద్ద నుంచి లంచం తీసుకుంటూ బొల్లారం విద్యుత్తుశాఖ ఏఈ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. మెదక్ ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా బొల్లారం డివిజన్లో విద్యుత్తుశాఖ అసిస్టె�
భాగ్యనగరంలో గాలి నాణ్యత రికార్డు స్థాయిలో క్షీణిస్తున్నది. విశ్వనగరాన్ని దుమ్ము, ధూళి కమ్మేస్తున్నది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కలుషితమైన గాలితో నగర ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న�
సంగారెడ్డి జిల్లాలోని తెల్లాపూర్, అమీన్పూర్, బొల్లారం మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఔటర్రింగ్రోడ్డు లోపల, సమీపంలో ఉన్న 27
Rashtrapati Nilayam | జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని క్రీడాకారులు, క్రీడా ఔత్సాహికులకు రాష్ట్రపతి నిలయంలోకి శుక్రవారం ఉచిత ప్రవేశం కల్పించనున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారి రజినీ ప్రియ ఒక ప్రకటనలో తెల
కంటోన్మెంట్, బొల్లారంలోని ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కళాశాల నూతన భవనాలను గ్లాండ్ ఫార్మా సంస్థ సహకారంతో సిఎస్ఆర్ నిధులతో నిర్మించిన ప్రభుత్వ పాఠశాల, కళాశాల భవనాలను శుక్రవారం గ్లాండ్ ఫార్మా మేనేజింగ్ ట్రస�