ఈనెల 6 నుంచి 10వ తేదీ వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో తెలంగాణ ప్రభుత్వ చేనేత, హస్త కళల శాఖ ఆధ్వర్యంలో చేనేత, హస్తకళ ప్రదర్శన నిర్వహించనున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారి రజినీ ప్రియ తెలిపారు.
Hyderabad | హైదరాబాద్ నగరంలో నిత్యం ఎక్కడో ఒక చోట హిట్ అండ్ రన్ ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా గురువారం తెల్లవారుజామున బొల్లారం పరిధిలో వేగంగా కారు నడుపుతూ వచ్చిన ఓ డాక్టర్.. ఫుట్పాత్ వెంట
Telangana | శీతాకాల విడిది నేపథ్యంలో ఈ నెల 18న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్కు రానున్నారు. ఐదు రోజుల పాటు ఆమె బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు.
సాధారణంగా ఆకాశంలో ఏదో ఒక మూలన అర్ధ చంద్రాకారంలో ఇంద్రధనస్సులు ఏర్పడి కనువిందు చేస్తాయి. కానీ.. మంగళవారం ఉదయం సరిగ్గా 11 గంటల సమయంలో సూర్యుడిని వలయాకారంలో బంధించినట్టుగా సప్తవర్ణశోభితమైన హరివిల్లు ఆవిష్క
బొల్లారం రాష్ట్రపతి నిలయం అధికారులు విద్యార్థులకు సమ్మర్ బొనాంజాను ప్రకటించారు. కాగా ఉగాది పండుగ సందర్భంగా పర్యాటకులకు తీపికబురు ప్రకటించి.. ఏడాది పొడవునా సందర్శకులకు అనుమతిచ్చిన విషయం తెలిసిందే.
బొమ్మలు గీయడం అంటే వెన్నతో పెట్టిన విద్య. అచ్చు గుద్దినట్లు సహజత్వం ఉట్టిపడేలా చిత్రాలు తీర్చిదిద్దడంలో ఆ విద్యార్థి దిట్ట. చిన్నప్పటి నుంచి చిత్రలేఖనంపై ఎంతో మక్కువతో ఎలాంటి శిక్షణ లేకుండానే అబ్బుర ప�
స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో బొల్లారం మున్సిపాలిటీకి అవార్డు లభించింది. నగరంలో గురువారం జరిగిన అవార్డుల ప్రదాన కార్యక్రమంలో మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా బొల్లారం మున్సిపాలిటీక�
దశాబ్దాల రోడ్డు సమస్యను సరిష్కరించామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. గురువారం మచ్చ బొల్లారం డివిజన్ సాయి బృందావన్కాలనీ నుంచి కొంపల్లి ఐస్ ఫ్యాక్టిరీ వరకు రూ.2కోట్లతో రోడ్డు నిర్మాణపనులకు
Accident At Bollaram | సికింద్రాబాద్ పరిధిలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. బొల్లారం వద్ద కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. బొల్లారం వద్ద వాటర్ ట్యాంకర్ సహాయం మొక్కలకు నీళ్లు పోస్తున్న
బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శీతాకాల విడిది కోసం ఈ నెల 29న హైదరాబాద్కు రానున్నారు. జనవరి 3 వరకు బొల్లారంలోన�
Ramnath kovind | రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శీతాకాల విడిదికి హైదరాబాద్ రానున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేసేందుకు ఈ నెల 20న నగరానికి వస్తున్నారు.