ప్రజాస్వామ్యయుతంగా మున్సిపల్ ఎన్నికల్లో గెలవలేక డబ్బు, బెదిరింపులతో అధికార కాంగ్రెస్ గెలిచేందుకు కుట్రలు పన్నుతుందని, అయినా కోదాడలో గెలుపు బీఆర్ఎస్దే అని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నార�
అవినీతి, అబద్ధాలు, ఆర్భాటం కలగలిపితే అది ఉత్తమ్కుమార్ రెడ్డి అని, రెండు సంవత్సరాల కాలంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ, నిధుల మంజూరు కోట్లలో చూపిస్తూ ఆచరణలో మాత్రం అభివృద్ధి పనులు ఒక్క అడుగు ముందుకు వే�
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కోదాడ మున్సిపాలిటీ వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు అప్రతిహతంగా కొనసాగాయని, పట్టణం సర్వతోముఖాభివృద్ధి చెందిందని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. బుధవారం మున్సి�
కోదాడ మున్సిపాలిటీ నామినేషన్ల ప్రక్రియలో కాంగ్రెస్ నేతలు బ్లాక్ మెయిలింగ్ దౌర్జన్యంతో బీఆర్ఎస్ అభ్యర్థులపై ఒత్తిడి తెచ్చి బలవంతంగా ఉప సంహరింపజేశారని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్ర స్థాయి
మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో గెలవలేక కోదాడ పట్టణ 11వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి ప్రసాద్ ను కాంగ్రెస్ వారు కిడ్నాప్ చేశారని, తక్షణమే పోలీసులు వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మె�
14 సంవత్సరాలు అలుపెరుగని పోరాటం చేసి, గాంధీజీ అహింస సిద్ధాంతంతో సబ్బండ వర్గాలను ఏకతాటిపై నడిపించి అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నేత కేసీఆర్�
బీఆర్ఎస్ హయాంలో కోదాడ పట్టణం సర్వతోముఖాభివృద్ధి చెందిందని, మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ మంజూరు చేసిన కోట్ల రూపాయల నిధులతో పట్టణం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడిందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మ�
నాడు గృహ నిర్మాణ శాఖ నుండి నేడు పౌర సరఫరాల, భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా వేల కోట్ల అవినీతి అక్రమాలకు పాల్పడిన ఉత్తమ్ కుమార్ రెడ్డిని మంత్రివర్గ నుండి బర్తరఫ్ చేసేదాకా ఇక యుద్ధమేనని కోదాడ మాజీ ఎమ్మెల్�
కోదాడ కాన్వాసింగ్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు చింతల వీరయ్య స్నేహశీలి అని, అందరినీ ఆప్యాయంగా పలకరించే వారు అని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. రోడ్డు ప్రమాదంలో..
రాజ్యాంగ రచన సంఘం అధ్యక్షుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ దేశంలోని ప్రతి పౌరుడికి చట్టపరంగా హక్కులు కల్పిస్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ ఉన్న హక్కులను కాలరాస్తూ ప్రజ�
మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి దంపతుల కనుసన్నల్లోనే కోదాడ నియోజకవర్గంలో గూండా రాజ్యం వర్థిల్లుతోందని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ధ్వజమెత్తారు.
మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి దంపతుల కనుసన్నల్లోనే కోదాడ నియోజకవర్గంలో గూండా రాజ్యం వర్థిల్లుతోందని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ధ్వజమెత్తారు. ఇటీవల కోదాడలో లాకప్ డెత్కు గురైన దళిత బిడ్
దళిత యువకుడు కర్ల రాజేష్ పోలీస్ హత్యకు నిరసనగా శనివారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కోదాడలో శాంతియుతంగా నిర్వహించిన నిరసన ర్యాలీ విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి