స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ సత్తా చూపించి మెజార్టీ స్థానాలు గెలిపించుకోవడమే కేటీఆర్కు తామిచ్చే పుట్టినరోజు కానుక అని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. గురువారం బీఆర్ఎస్ వర్�
ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రతి పల్లె, గడప నుంచి ఒక్కొక్కరు చొప్పున హాజరు కావాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆ�
ఈ నెల 27న వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభను జయప్రదం చేయాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం కోదాడ మండల పరిధి గుడిబండ గ్రామంలో మాజీ ఎంపీపీ �
విశ్వ జనీనమానవుడు, రాజ్యాంగ రచన సంఘం అధ్యక్షుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆకాంక్షకు అనుగుణంగానే ఉద్యమ నేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. సోమ�
నోరు తెరిస్తే బూతులు, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడుతున్న పదజాలం ఏమిటని, అలాంటి పదజాలాన్ని ఖండించని మేధావులు రాష్ట్రంలో ఉన్నారంటే దిగజారుడు రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని మాజీ ఎం
ఇకనైనా కాళేశ్వరం నీళ్లు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని, అలాగే ఎండిన పంట పొలాలకు నష్ట పరిహారం చెల్లించాలని లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ రహదారులను దిగ్భంధం చేస్తామని మాజీ ఎంపీ బడుగుల లింగయ్య �
Bollam Mallaiah Yadav | ఇవాళ మునగాల మండల పరిధిలోని నేలమర్రి గ్రామంలో ఎండిపోతున్న పంట పొలాలను కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ రైతులతో పాటు కలిసి పరిశీలించారు.
కాంగ్రెస్ మోసాలను ప్రజల్లో ఎండగట్టాలని బీఆర్ఎస్ కోదాడ నియోజకవర్గ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం నిర్వహించిన బీఆర్ఎస్ మోతె మండల ముఖ్�
రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఎమ్మెల్యే పద్మావతి నిబద్ధతను సంవత్సర కాలంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన శిలాఫలకాలు వెక్కిరిస్తున్నాయని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్ల�
కేసీఆర్పై రేవంత్రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడి ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చవద్దని రాజ్యసభ మాజీ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ హితవు పలికారు. రేవంత్రెడ్డికి సీఎం హోదా తెలియ డం లేదని, అందుకే అడ్డగో�
పంటలు ఎండిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, నాగార్జునసాగర్ ఎడమ కాలువకు గండి పడి 20 రోజులైనా మరమ్మతులు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు.