దళిత యువకుడు కర్ల రాజేష్ పోలీస్ హత్యకు నిరసనగా శనివారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కోదాడలో శాంతియుతంగా నిర్వహించిన నిరసన ర్యాలీ విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి
అధికార పార్టీ తలొగ్గి కీలుబొమ్మగా వ్యవహరించకుండా జిల్లాలో శాంతిభద్రతలను పరిరక్షించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీని కోదాడ మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు
గత రెండు దశాబ్దాలుగా ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ అప్పటి నుండి ఇప్పటివరకు కోదాడ పట్టణంలో ఖాళీ జాగాలో పాత గుడ్డలను డేరాలుగా మార్చుకుని బతుకులీడుస్తున్నారు చిరునామా లేని కోతుల వాళ్లు. చిత్తు కాగితా�
త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా విజయ దుందుభి మోగిస్తుందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. మంగళవారం కోదాడ మున్సిపల్ పరిధిలోని లక్ష్మీపురం, తమ్మర కొమరబండ వార్డుల్ల
Bollam Mallaiah Yadav : కోదాడ నియోజకవర్గం ప్రజలంతా తమ కుటుంబ సభ్యులేనని నమ్మబలికి.. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత తమ సమస్యలు చెప్పుకుందామంటే నెలకు మూడు సార్లైనా ప్రజలకు దర్శనం ఇవ్వడం లేదని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యా�
వారం రోజుల్లోగా కోదాడలోని బాలాజీ నగర్లో బీఆర్ఎస్ పాలనలో రూ.100 కోట్లతో నిర్మించిన 362 డబుల్ బెడ్రూం ఇండ్లను లబ్ధిదారులకు అప్పగించకపోతే లబ్ధిదారులతో కలిసి ఉద్యమం చేస్తామని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ�
ఐదు దశాబ్దాలుగా అన్ని రకాల పన్నులు చెల్లిస్తూ జీవిస్తున్న నిరుపేదల ఇండ్లను తొలగించేందుకు ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోబోమని, బాధితులుగా అండగా పైసా ఖర్చు లేకుండా బీఆర్ఎస్ కోర్టుకు వెళ్లి న్యాయం కోసం పోర
Kodada | కోదాడ పెద్ద చెరువును ఆక్రమించుకున్నారని, వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని పట్టణ పరిధిలోని సాయిబాబా థియేటర్ సమీపంలోగల వీధులలో రేకుల ఇల్లు, గుడిసెల వాసులు 372 మందికి రెవెన్యూ అధికారులు ఇటీవల నోటీసులు జ�
Bollam Mallaih yadav | ఆదివారం మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కోదాడలోని తన నివాసంలో పట్టణ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తన సత్తా చాటిందని క్షేత్రస్థాయిలో కాంగ�
గ్రామంలోని ప్రజలకు సేవ చేస్తారని నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించారని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సేవ చేయాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. మంగళవారం కోదాడలోని తన నివాసంలో మోతే మం�
కోదాడ నియోజకవర్గంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతిచ్చిన అభ్యర్థులు గెలవడంతో పాటు పరోక్షంగా బీఆర్ఎస్ సహకరించిన అభ్యర్థులే మెజారిటీగా విజయం సాధించి అధికార కాంగ్రెస్ పార్టీకి పరాభవం చవ