దేశంలోనే అత్యధికంగా ధాన్యాన్ని అందించిన రాష్ట్రంగా తెలంగాణను నాటి సీఎం కేసీఆర్ నెంబర్ వన్ స్థానంలో నిలిపితే... నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను వంచిందని, రేవంత్ సర్కార్ను గద్దె దించేందుకు ప్రజలు �
దేశంలోనే కేంద్ర పూల్ కు అత్యధికంగా ధాన్యాన్ని అందించిన రాష్ట్రంగా తెలంగాణను నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నంబర్ వన్ స్థానంలో నిలబెడితే.. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా వంచిందని కోదాడ మాజీ �
బీఆర్ఎస్ రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామరావును గురువారం హైదరాబాద్లోని నందినగర్లో గల ఆయన నివాసంలో కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర�
రైతుబంధు, యూరియా, రుణ మాఫీ, కొనుగోళ్లు, ఇలా అన్నీ ఎగొట్టి రైతు భరోసా వారోత్సవాలు చేస్తున్నారని, ఇం దుకు సిగ్గుపడాలని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ధ్వజమెత్తారు. నెల రోజులైనా ధాన్యం కొనడం లేదని, తరుగ�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల పొట్టలు కొట్టి వారి సమస్యలు పరిష్కరించకుండా తాత్సారం చేస్తుందని, ఈ సంస్థను క్రమేణ ప్రైవేటీకరణ చేసేందుకు కుట్ర పన్నుతుందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్ల�
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హేట్ స్పీచ్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్లు వాక్ స్వాతంత్ర్యానికి వ్యతిరేకమని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. సోమవారం కోదాడలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ �
మత సామరస్యానికి ప్రతీక కోదాడ అని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. రంజాన్ను పురస్కరించుకుని శనివారం కోదాడ పట్టణ పరిధిలోని సారాంశంపేట ఈద్గా వద్ద ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
కోదాడ పట్టణానికి చెందిన దళిత బిడ్డ కర్ల రాజేష్ ను చిత్రహింసలకు గురిచేసి చంపిన పోలీసు అధికారులను సస్పెండ్ చేయలేదని, దీనికి జవాబు చెప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుజూర్నగర్లో అడుగు పెడితే శాంతి
ప్రజాస్వామ్యయుతంగా మున్సిపల్ ఎన్నికల్లో గెలవలేక డబ్బు, బెదిరింపులతో అధికార కాంగ్రెస్ గెలిచేందుకు కుట్రలు పన్నుతుందని, అయినా కోదాడలో గెలుపు బీఆర్ఎస్దే అని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నార�
అవినీతి, అబద్ధాలు, ఆర్భాటం కలగలిపితే అది ఉత్తమ్కుమార్ రెడ్డి అని, రెండు సంవత్సరాల కాలంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ, నిధుల మంజూరు కోట్లలో చూపిస్తూ ఆచరణలో మాత్రం అభివృద్ధి పనులు ఒక్క అడుగు ముందుకు వే�
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కోదాడ మున్సిపాలిటీ వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు అప్రతిహతంగా కొనసాగాయని, పట్టణం సర్వతోముఖాభివృద్ధి చెందిందని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. బుధవారం మున్సి�
కోదాడ మున్సిపాలిటీ నామినేషన్ల ప్రక్రియలో కాంగ్రెస్ నేతలు బ్లాక్ మెయిలింగ్ దౌర్జన్యంతో బీఆర్ఎస్ అభ్యర్థులపై ఒత్తిడి తెచ్చి బలవంతంగా ఉప సంహరింపజేశారని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్ర స్థాయి
మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో గెలవలేక కోదాడ పట్టణ 11వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి ప్రసాద్ ను కాంగ్రెస్ వారు కిడ్నాప్ చేశారని, తక్షణమే పోలీసులు వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మె�
14 సంవత్సరాలు అలుపెరుగని పోరాటం చేసి, గాంధీజీ అహింస సిద్ధాంతంతో సబ్బండ వర్గాలను ఏకతాటిపై నడిపించి అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నేత కేసీఆర్�
బీఆర్ఎస్ హయాంలో కోదాడ పట్టణం సర్వతోముఖాభివృద్ధి చెందిందని, మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ మంజూరు చేసిన కోట్ల రూపాయల నిధులతో పట్టణం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడిందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మ�