కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన కన్నెపల్లి పంప్హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసి రైతులను ఆదుకోవాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పంట పొలాలను బీడు భూములుగా మార్చే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన కన్నెపల్లి పంప్ హౌస్ను వెంటనే ప్రా�
నల్లగొండలో కాంగ్రెస్ సభ కామెడీ షోను తలపించిందని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్యయాదవ్, చిరుమర్తి లింగయ్య, కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూద�
అనంతగిరి మండల పరిధిలోని వెంకట్రాంపురం గ్రామానికి చెందిన హస్తం రాము ఇటీవల అనారోగ్యంతో మరణించాడు. విషయం తెలిసిన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ శుక్రవారం రాము చిత్రపటానికి పూలమాలలు వేసి కుటుంబ సభ్యు
కోదాడ నియోజకవర్గంలో గత రెండున్నర సంవత్సరాలుగా అన్ని ప్రభుత్వ శాఖలలో అవినీతి జరుగుతుంటే నిలువరించలేక, ప్రశ్నించిన తమ నేత, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పై అవాకులు చావాకులు పేలితే సహించేది లేదని బీ�
దేశంలోనే అత్యధికంగా ధాన్యాన్ని అందించిన రాష్ట్రంగా తెలంగాణను నాటి సీఎం కేసీఆర్ నెంబర్ వన్ స్థానంలో నిలిపితే... నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను వంచిందని, రేవంత్ సర్కార్ను గద్దె దించేందుకు ప్రజలు �
దేశంలోనే కేంద్ర పూల్ కు అత్యధికంగా ధాన్యాన్ని అందించిన రాష్ట్రంగా తెలంగాణను నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నంబర్ వన్ స్థానంలో నిలబెడితే.. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా వంచిందని కోదాడ మాజీ �
బీఆర్ఎస్ రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామరావును గురువారం హైదరాబాద్లోని నందినగర్లో గల ఆయన నివాసంలో కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర�
రైతుబంధు, యూరియా, రుణ మాఫీ, కొనుగోళ్లు, ఇలా అన్నీ ఎగొట్టి రైతు భరోసా వారోత్సవాలు చేస్తున్నారని, ఇం దుకు సిగ్గుపడాలని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ధ్వజమెత్తారు. నెల రోజులైనా ధాన్యం కొనడం లేదని, తరుగ�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల పొట్టలు కొట్టి వారి సమస్యలు పరిష్కరించకుండా తాత్సారం చేస్తుందని, ఈ సంస్థను క్రమేణ ప్రైవేటీకరణ చేసేందుకు కుట్ర పన్నుతుందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్ల�
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హేట్ స్పీచ్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్లు వాక్ స్వాతంత్ర్యానికి వ్యతిరేకమని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. సోమవారం కోదాడలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ �
మత సామరస్యానికి ప్రతీక కోదాడ అని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. రంజాన్ను పురస్కరించుకుని శనివారం కోదాడ పట్టణ పరిధిలోని సారాంశంపేట ఈద్గా వద్ద ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.