అసెంబ్లీ గేటు బయట బీఆర్ఎస్ అగ్ర నేతలు కేటీఆర్, హరీష్ రావుతో పాటు ఇతర ఎమ్మెల్యేలపై పోలీసులు అమానుషంగా దాడి చేసి అరెస్టు చేయడం దుర్మార్గమని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతోం�
అసెంబ్లీ ఎన్నికల్లో అమలుకు సాధ్యం కాని హామీలతో ప్రజలను మోసం చేసి గెలిచిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసేంత వరకు ఉద్యమం నిర్వహిస్తామని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్�
కోదాడ నియోజకవర్గంలో అప్రజాస్వామిక పాలన సాగుతుందని, పోలీసులు అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా మారి బడుగు బలహీన వర్గాలపై పాశవికంగా వ్యవహరిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. �
బాధితులపై పట్టణ సీఐ దాష్టీకానికి నిరసనగా మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నేతృత్వంలో భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కోదాడ పట్టణ బంద్ సోమవారం విజయవంతం అయింది. మున్సిపల్ అధికారులు అక్రమం
కోదాడ మండలం దొరకుంట గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ఈ ఉదయం జరిగిన బస్సు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. క్షతగాత్రులను చికిత్స కోసం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరల
ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులు సాగునీరందక వేసిన వరి పంటలు ఎండిపోతుండటంతో పాటు భూగర్భ జలాలు అడుగంటిపోయి బోర్ల నుండి నీళ్లు పోయక ఇబ్బందులు పడుతుంటే సాగునీరు అందించలేని అసమర్థ, అవినీతి నీటి పారుదల శాఖ మంత్�
కోదాడ మీదుగా హైదరాబాద్.. అమరావతి.. చెన్నై ప్రతిపాదిత హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ కొనసాగాలి, తొలుత ప్రతిపాదన ప్రకారమే కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలని.. ఎట్టి పరిస్థితిలోనూ చౌటుప్పల�
కోదాడ నియోజకవర్గంలో శాంతి భద్రతలు కరువయ్యాయని, ఇసుక మట్టి గంజాయి ఆర్థిక నేరాలకు అడ్డగా మారిందని, పోలీసులు అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా మారడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ�
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపడుతున్న పేద లబ్ధిదారులకు ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందించాలని, ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన బిల్లులను సకాలంలో చెల్లించి పేదలను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ �
అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో నిరుపేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు భరోసా ఇచ్చేందుకు అమలు చేసిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేయడంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తు�
Bollam Mallaiah Yadav | మున్సిపాలిటీలో అనేక ఏళ్లుగా పనిచేస్తున్న పారిశుధ్య కార్మికురాలు పులి రత్తమ్మ, ఆమె కూతురు జ్యోతి సమస్యలను పరిష్కరించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ వ�
తల్లిదండ్రులు ఎన్నో ఆశలు ఆకాంక్షలతో తమ పిల్లల భవిష్యత్ కోసం కష్టపడతారని, చెడు అలవాట్లకు దూరంగా నిర్దేశించిన లక్ష్యాలతో ఇష్టపడి చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాద
కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ అనంతగిరి శ్రేణులు శుక్రవారం ఘనంగా నిర్వహించాయి. మండల కేంద్రంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.
నాగార్జునసాగర్లో నిర్వహించి న వరుణయా గం ప్రజల సంక్షే మం కోసం కాదని, కేవలం తమ పదవులు కాపాడుకునేందుకేనని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ విమర్శించారు.
నాగార్జునసాగర్లో నిర్వహించి న వరుణయా గం ప్రజల సంక్షే మం కోసం కాదని, కేవలం తమ పదవులు కాపాడుకునేందుకేనని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ విమర్శించారు.