అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో నిరుపేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు భరోసా ఇచ్చేందుకు అమలు చేసిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేయడంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తు�
Bollam Mallaiah Yadav | మున్సిపాలిటీలో అనేక ఏళ్లుగా పనిచేస్తున్న పారిశుధ్య కార్మికురాలు పులి రత్తమ్మ, ఆమె కూతురు జ్యోతి సమస్యలను పరిష్కరించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ వ�
తల్లిదండ్రులు ఎన్నో ఆశలు ఆకాంక్షలతో తమ పిల్లల భవిష్యత్ కోసం కష్టపడతారని, చెడు అలవాట్లకు దూరంగా నిర్దేశించిన లక్ష్యాలతో ఇష్టపడి చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాద
కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ అనంతగిరి శ్రేణులు శుక్రవారం ఘనంగా నిర్వహించాయి. మండల కేంద్రంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.
నాగార్జునసాగర్లో నిర్వహించి న వరుణయా గం ప్రజల సంక్షే మం కోసం కాదని, కేవలం తమ పదవులు కాపాడుకునేందుకేనని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ విమర్శించారు.
నాగార్జునసాగర్లో నిర్వహించి న వరుణయా గం ప్రజల సంక్షే మం కోసం కాదని, కేవలం తమ పదవులు కాపాడుకునేందుకేనని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ విమర్శించారు.
Bollam Mallaiah Yadav | వ్యక్తిగత కక్షలు, రాజకీయ కారణాలతో మిగిలిన డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియల్లో తప్పుడు విధానాలకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో వ్యవసాయ రంగం సంక్షోభంలోకి నెట్టివేయబడుతుందని, ఎన్నికల్లో రైతులకు అండగా ఉంటామని, వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రైతులను దగ
కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా రైతుల ప్రయోజనాల పరిరక్షణలో ప్రజాస్వామ్యబద్ధంగా సమరశీల పోరాటం నిర్వహిస్తామని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ స్పష్టం చేశారు. గురువారం ఆయన తన నివాసంలో రైతులకు అవసరమైన వ�
సాగర్ నీరు ఖమ్మం జిల్లాకు తరలిపోతున్నా జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చోద్యం చూస్తున్నారని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ విమర్శించారు. మంగళవారం అనంతగిరి మండల కేంద్రంలో విలేకరులతో మాట్
వ్యవసాయానికి బంగారు బాటలు వేసిన రాష్ట్రంలో రైతు కన్నీరు పెడుతుంటే మనసు గోస పడుతుందని, రైతుల పక్షాన పోరాడేందుకు శాయశక్తుల ప్రయత్నిస్తానని, రైతు సమస్యల పరిష్కారానికి ప్రాణ త్యాగానికైనా సిద్ధమని కోదాడ మా
కోదాడ నియోజకవర్గంలో అభివృద్ధి ముసుగులో మంత్రి ఉత్తమ్ పద్మావతి దంపతులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ కమీషన్ల పేరిట కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్�
కోదాడ నియోజకవర్గంలో అభివృద్ధి ముసుగులో మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి దంపతులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ కమీషన్ల పేరిట కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడుతున్నారని మాజ�
నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజీకి చేరిన నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రైతుల నార్లకు నీళ్లు లేవని, ఈ పరిస్థితిలో సాగర్ నుంచి తాగు నీటిని ఖమ్మం జిల్లా పాలేరుకు తరలించి మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డ�
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో అప్పటి కలెక్టర్, ఆర్డీఓ సమక్షంలో పారదర్శకంగా ఎంపిక చేసిన 565 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు మౌలిక వసతులు కల్పించి తక్షణమే లబ్ధిదారులకు కేటాయించాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్�