సాగర్ నీరు ఖమ్మం జిల్లాకు తరలిపోతున్నా జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చోద్యం చూస్తున్నారని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ విమర్శించారు. మంగళవారం అనంతగిరి మండల కేంద్రంలో విలేకరులతో మాట్
వ్యవసాయానికి బంగారు బాటలు వేసిన రాష్ట్రంలో రైతు కన్నీరు పెడుతుంటే మనసు గోస పడుతుందని, రైతుల పక్షాన పోరాడేందుకు శాయశక్తుల ప్రయత్నిస్తానని, రైతు సమస్యల పరిష్కారానికి ప్రాణ త్యాగానికైనా సిద్ధమని కోదాడ మా
కోదాడ నియోజకవర్గంలో అభివృద్ధి ముసుగులో మంత్రి ఉత్తమ్ పద్మావతి దంపతులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ కమీషన్ల పేరిట కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్�
కోదాడ నియోజకవర్గంలో అభివృద్ధి ముసుగులో మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి దంపతులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ కమీషన్ల పేరిట కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడుతున్నారని మాజ�
నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజీకి చేరిన నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రైతుల నార్లకు నీళ్లు లేవని, ఈ పరిస్థితిలో సాగర్ నుంచి తాగు నీటిని ఖమ్మం జిల్లా పాలేరుకు తరలించి మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డ�
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో అప్పటి కలెక్టర్, ఆర్డీఓ సమక్షంలో పారదర్శకంగా ఎంపిక చేసిన 565 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు మౌలిక వసతులు కల్పించి తక్షణమే లబ్ధిదారులకు కేటాయించాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్�
Bollam Mallaiah Yadav | సీఎం రేవంత్ రెడ్డి బెప్రభుత్వ ఉద్యోగులను సీఎం బ్లాక్ మెయిల్ చేశారని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ఆ రోపించారు. ఉగ్రవాది కంటే దారుణంగా సీఎం భాష ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు మూడు నెలలు అప్పగిం
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 14 సంవత్సరాలు అలుపెరగని పోరాటం చేసి సబ్బండ వర్గాలను ఏకం చేసి రాష్ర్టాన్ని సాధించిన మహానేత కేసీఆర్ను ఉద్యమ నేతలు, హరీష్రావు కేటీఆర్పై జగుప్సాకర వ్యాఖ్యలు చేస్తున్న ద
కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన కన్నెపల్లి పంప్హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసి రైతులను ఆదుకోవాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పంట పొలాలను బీడు భూములుగా మార్చే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన కన్నెపల్లి పంప్ హౌస్ను వెంటనే ప్రా�
నల్లగొండలో కాంగ్రెస్ సభ కామెడీ షోను తలపించిందని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్యయాదవ్, చిరుమర్తి లింగయ్య, కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూద�
అనంతగిరి మండల పరిధిలోని వెంకట్రాంపురం గ్రామానికి చెందిన హస్తం రాము ఇటీవల అనారోగ్యంతో మరణించాడు. విషయం తెలిసిన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ శుక్రవారం రాము చిత్రపటానికి పూలమాలలు వేసి కుటుంబ సభ్యు