Forest Officer Murders Wife, Children | అటవీ శాఖ అధికారి తన భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేశాడు. వారు అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే భార్య, పిల్లలను హత్య చేసి క్వాటర్స్ వెనుక పాతిపెట్టినట్లు దర్యాప్తులో తేలింది. ద�
అయిన వారి మృతదేహాల కోసం, గల్లంతైన వారి ఆచూకీ కోసం నిరీక్షిస్తున్న పలు కుటుంబాల వారి రోదనలతో న్యూఢిల్లీలోని ఎల్ఎన్జేపీ దవాఖాన మంగళవారం ఉదయం శోక సంద్రంగా మారింది.
man kills wife, girlfriend | ఒక వ్యక్తి తన భార్యతో పాటు ప్రియురాలిని హత్య చేశాడు. వారి మృతదేహాలను ఒకేచోట పడేశాడు. ప్రియురాలి హత్య కేసులో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. దర్యాప్తు చేయగా భార్యను కూడా అతడు చంపాడని తెలుసుకున�
భర్తతో కలిసి తన పుట్టిన రోజు వేడుకలు తల్లిగారింట్లో సంబురంగా చేసుకుందామనుకున్న ఆమె కలలు మొంథా తుపాను ప్రభావంతో కల్లలయ్యాయి. పుట్టిన రోజే ఆ దంపతులకు చివరిరోజుగా మారింది.
దీపావళి పండుగ కోసమని తన తమ్ముడు, ఇద్దరు పిల్లలతో కలిసి తల్లిగారింటికి బయలు దేరింది ఆ మహిళ. అందరూ కలిసి ద్విచక్ర వాహనంపై వస్తుండగా, ఓ కారు వెనుక నుంచి వచ్చి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. �
Man Kills Parents With Hammer | ఒక వ్యక్తి సుత్తితో కొట్టి తన తల్లిదండ్రులను హత్య చేశాడు. రక్తం మడుగుల్లో పడి ఉన్న వారి మృతదేహాల వద్ద రాత్రంతా గడిపాడు. ఉదయం స్థానికులు ఇది చూసి షాక్ అయ్యారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి ప్రమాద ఘటనలో ఇంకా 10మంది కార్మికుల జాడ కనిపించడం లేదు. ప్రమాదం జరిగి నాలుగు రోజులు గడిచినా మృతుల సంఖ్యపై ఇంకా స్పష్టత రావడం లేదు.
Air India Plane Crash | గుజరాత్లోని అహ్మదాబాద్లో జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన వారిలో 202 మందిని డీఎన్ఏ టెస్ట్ ద్వారా గుర్తించారు. ఇప్పటి వరకు 157 మంది మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించారు.
ఇదే మా ఆఖరి కోరిక... మరణానంతరం మా దేహాలు వృథా కావడం మాకిష్టం ఉండదు.. వైద్య విద్యార్థుల పరిశోధనలకు ఉపయోగపడాలని గోదావరిఖని శారదానగర్ కు చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి లైశెట్టి రాజయ్య- మధురమ్మ అనే వృద్ధ దంప�
Air India Plane Crash | గుజరాత్లోని అహ్మదాబాద్లో జూన్ 12న కూలిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన వారిని గుర్తించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. డీఎన్ఏ పరీక్షల్లో నిర్ధారణ అయిన 25 మంది మృతదేహాలను వారి
SLBC Tonnel | శ్రీశైలం ఎడమగట్టు సొరంగంలో జరిగిన ప్రమాదంలో మిగిలిన ఆరుగురి మృతదేహాల వెలికితీతకు బ్రేక్ పడింది. ఇప్పటివరకు 281 మీటర్లలో పేరుకుపోయిన మట్టి, బురద, శకలాలు, బండ రాళ్లు తదితర వాటిని తొలగించారు.
దోమలపెంట శ్రీశైలం ఎడమగట్టు (ఎస్ఎల్బీసీ) టన్నెల్లో జరిగిన ప్రమాదంలో మిగిలిన ఆరుగురి మృతదేహాల వెలికితీతకు అన్వేషణ ముగిసింది. ఎస్ఎల్బీసీ టన్నెల్ లో ప్రమాదం జరిగి సోమవారం నాటికి 59రోజు లు పూర్తయ్యింద�