విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకూడదనే 10, 12 తరగతుల బోర్డు పరీక్షలను ఏడాదికి రెండుసార్లు నిర్వహించాలన్న నిర్ణయం తీసుకున్నామని, వీటికి హాజరుకావటం తప్పనిసరి కాదని కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్
Board Exams Twice A Year | ఇకపై ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు (Board Exams Twice) జరుగనున్నాయి. విద్యార్థులు తమ ప్రిపరేషన్కు అనుగుణంగా బోర్డు పరీక్షలు రాయవచ్చు. అలాగే రెండు బోర్డు పరీక్షలు రాసిన వారు ఆయా సబ్జెక్టుల్లో సాధిం
బోర్డు పరీక్షల విధానంలో సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. నూతన విద్యా విధానం ప్రకారం 12వ తరగతి బోర్డు పరీక్షలు గతంలో లాగే రెండు విడతలుగా నిర్వహిస్తారు. అలాగే 10, 12 తరగతుల తుది పరీక్షల ఫలితాల్�
రాష్ట్రవ్యాప్తంగా మరికాసేపట్లో పదో తరగతి పరీక్షలు (SSC Exams) ప్రారంభంకానున్నాయి. ఈనేపథ్యంలో పది పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha Indra reddy), ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఆల్ ది �
‘మీరు చదువులో మెరిట్ సాధిస్తే దేశంలో కోరుకొన్న చోటుకు విమానంలో పంపిస్తా’ అని ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ విద్యార్థులను ప్రోత్సహించారు. ఆయన మాటలను స్ఫూర్తిగా తీసుకుని నలుగురు విద్యార్థులు మెరిట�
CBSE | సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10, 12వ తరగతుల పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి జరుగనున్నట్టు బోర్డు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పరీక్షల టైం టేబుల్లో
CBSC | సీబీఎస్సీ బోర్డ్ ఎగ్జామ్స్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభంకానున్నారు. సీబీఎస్సీ స్కూల్స్లో పదో తరగతి, 12వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఫిబ్రవరి 15 నుంచి మే 15 మధ్య పరీక్షలను
పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రానీయొద్దని, హాల్టికెట్ నంబర్లను స్పష్టంగా ప్రదర్శించాలని కలెక్టర్ కే శశాంక ఇంటర్ విద్యాశాఖ అధికారులకు సూచించారు. శనివారం ఆయన జిల్లా కేంద్రంలోన
ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేయగా ఉదయం 8గంటలకే విద్యార్థులతో సందడి నెలకొంది. నిమిషం ఆలస్యమైతే అనుమతి ఉండదని అధికారులు ప్రకటించ�