ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 7722 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉంది. ఇందులో జనరల్ విద్యార్థులు 6551 , వొకేషనల్లో 1171 మంది ఉన్నారు. తెలుగ
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. మెదక్ జిల్లావ్యాప్తంగా 31 పరీక్ష కేంద్రాల్లో ప్రథమ సంవత్సరం 7,418 మందికి 6,948 మంది విద్యార్థులు హాజరయ్యారని ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ అధికారి సత్�
రాష్ట్రం లో ఇంటర్ వార్షిక పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారం భం కానున్నాయి. 1,443 కేంద్రాల్లో 9.07 లక్షల విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. ఇంటర్బోర్డు చరిత్రలోనే తొలిసారిగా ఫస్టియర్ పేపర్లకు సెకండియర్లో
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గుచూపుతోంది. సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో పరీక్షలపై ఏపీ సీఎం జగన్ త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. ఏపీలో ట�
న్యూఢిల్లీ: ఐసీఎస్ఈ పదవ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేశారు. ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఈ విషయాన్ని ఓ ప్రకటనలో తెలిపారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న న
షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు | రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు.