జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ..దేశీయ మార్కెట్లోకి సరికొత్త ‘సిల్వర్ షాడో ఎడిషన్' ఎక్స్4 మోడల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ సరికొత్త బైక్ను పరిచయం చేసింది. ఎఫ్ 900 ఎక్స్ఆర్ అప్డేటెడ్ వెర్షన్ను రూ.12.3 లక్షలకు విక్రయిస్తున్నది.
బీఎండబ్ల్యూ..తాజాగా అప్డేటెడ్ వెర్షన్ ఎస్యూవీ ‘కౌప్ ఎక్స్4’ను దేశీయ మార్కెట్లకు పరిచయం చేసింది. రెండు రకాల్లో లభించనున్న ఈ కారులో పెట్రోల్ వెర్షన్ రూ.70.50 లక్షలు, డీజిల్ వెర్షన్ రూ.72.50 లక్షలుగా నిర
న్యూఢిల్లీ : మిని ఇండియా ఆల్ ఎలక్ట్రిక్ మిని త్రీడోర్ కూపర్ ఎస్ఈ ప్రీ బుకింగ్స్ను శుక్రవారం ప్రారంభించింది. రూ లక్ష చెల్లించి ఈ వాహనాన్ని కస్టమర్లు బుక్ చేసుకోవచ్చు. ప్రీమియం స్మాల్ కార్ బ్రాం
న్యూఢిల్లీ : భారత్లో బీఎండబ్ల్యూ 5 సిరీస్ కార్బన్ ఎడిషన్ను బీఎండబ్ల్యూ ఇండియా లాంఛ్ చేసింది. బీఎండబ్ల్యూ చెన్నై ప్లాంట్లో తయారయ్యే ఈ కారు రూ 66.30 లక్షలకు అందుబాటులో ఉంటుంది. బీఎండబ్ల్యూ 5 సి�