KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం (SIR)లో పాల్గొన్నారు. కేటీఆర్ మంగళవారం తన ఓటు వివరాలను ఎన్యుమరేషన్ ఫారంలో నింపి సంబంధిత అధికారులకు అందజేశారు.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమం ఓటర్లను గందరగోళానికి గురిచేస్తున్నది. ఓటర్లకు వచ్చిన అనుమానాలను అధికారులు నివృత్తి చేయలేకపోవడంతో తమ ఓట్లు పోతాయేమోనని తెగ భయపడుతున్నారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో సర్ ప్రక్రియ మందకొడిగా కొనసాగుతున్నది. మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలతో కలిపి అత్యధికంగా జిల్లాలో 29,79,130 మంది ఓటర్లు ఉండగా ఇప్పటి
‘సర్' సర్వేకు ప్రజలంతా సహకరించాలని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. శనివారం మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గోమారంలోని ఎమ్మెల్యే నివాసానికి వచ్చిన బీఎల్వోకు ఎమ్మెల్యే సు�
సమగ్ర ఓటరు సవరణ ప్రక్రియలో ఎన్నికల కమిషన్ చెప్తున్న లెక్కలకు క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులకు ఏమాత్రం పొంతన కుదరడం లేదు. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో ఎన
MLA Sunitha Lakshma Reddy | ఎన్నికల సంఘం చేపట్టిన సర్ కార్యక్రమాన్ని ప్రజలందరు బాధ్యతగా తీసుకొని పూర్తి సహకారం అందించాలని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కోరారు. అర్హులైన ప్రతీఒక్కరు తమ వివరాలను �
నగరంలో సర్ ప్రక్రియ గందరగోళంగా మారింది. బీఎల్వోలు ఇండ్లకు వచ్చి ఫారాలు ఇవ్వకపోవడం, హెల్ప్ డెస్క్లు పనిచేయకపోవడంతో సిటిజన్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల అవస
కోదాడ పట్టణంతో పాటు నియోజకవర్గంలో నిరక్షరాస్యులు సాంకేతిక అవగాహన లేని ఉన్నవారే ఎక్కువగా ఉన్నందున ఓట్ల నమోదు ప్రక్రియ బాధ్యత బీఎల్ఓలే చేపట్టేలా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ కోదాడ పట్టణ అధ్యక్షుడు ఎస్�
Harish Rao | మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు గురువారం సిద్దిపేటలోని తన క్యాంపు కార్యాలయంలో స్వయంగా తన ఓటరు ఎన్యుమరేషన్ ఫామ్ నింపి బీఎల్ఓకు అందజేశారు. ఓటరు జాబితా సవరణ కోసం చేపట్టిన SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజ�
MLA Vemula | బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని ప్రతి ఒక్కరూ తమ ఓటరు వివరాలను విధిగా నమోదు చేసుకోవాలని మాజీ మంత్రి,శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
జిల్లాలో సర్ దరఖాస్తులు నింపడం ఓటర్లకు సంకటంగా మారింది. ప్రతి ఇంటికీ బీఎల్వోలు వెళ్లి దరఖాస్తులు పంపిణీ చేయాలని ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ కొన్ని బూతుల్లో బీఎల్వోలు మాత్రం తమ దగ్గరకే వచ్చి దరఖాస
కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-ఎస్ఐఆర్) కార్యక్రమం నిర్మల్ జిల్లాలో గందరగోళంగా కొసాగుతున్నది. ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం చేపట్ట�
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదురవుతున్నాయి. పలువురు బీఎల్వోలకు పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడం.. ప్రజలు, ఓటర్లకు అవగాహన కల్పించ