Minister Distributes Blankets | వేసవికాలం కావడంతో ఎండలు మండుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటుతున్నాయి. అయితే ఒక మంత్రి వినూత్నంగా వ్యవహరించారు. ఎండాకాలంలో పేదలకు చలి దుప్పట్లు పంపిణీ చేశారు.
Kotagiri KGBV | నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో సోమవారం బాలమిత్ర ఫౌండేషన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో విద్యార్థులకు దుప్పట్లు , ప్లేట్లను పంపిణీ చేశారు.
Prashant Kishor | బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్సీ) పరీక్షను మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్న అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడంతో రాజకీయ దుమారం చెలరేగింది. ఆదివారం సమావేశానికి పిలుపునిచ్చిన రాజ�
సమాజ హితం కోసం బాధ్యతాయుతంగా పని చేయడమే పోలీసుల ప్రథమ కర్తవ్యమని కుమ్రంభీం ఆసిఫాబాద్ ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. పోలీసులు మీకోసంలో భాగంగా తిర్యాణి పోలీసుల ఆధ్వర్యంలో మంగీ గ్రామంలో మెడిలైఫ్ హాస్పిట�
రైలు ప్రయాణికులకు ఇది చేదు వార్తే. ఏసీ కోచ్లలో ప్రయాణికులకు అందించే దుప్పట్లను నెలకోసారి మాత్రమే ఉతుకుతారట. ఈ విషయాన్ని స్వయంగా రైల్వేనే వెల్లడించింది. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద అడిగిన ప్రశ్నకు ర�
దక్షిణాఫ్రికా : టీఆర్ఎస్ ఎన్నారై శాఖ ప్రతి సంవత్సరం చలికాలంలో సౌత్ ఆఫ్రికాలోని పలు ప్రదేశాలలో పేదలకు దుప్పట్లను పంపిణీ చేస్తున్నది. కాగా, ఈ సంవత్సరం కూడా గుడ్ ఫ్రైడే సందర్భంగా జోహాన్స్ బర్గ్లోని మిడ
నిర్మల్ అర్బన్ : పరిసరాల పరిశుభ్రత, కరోనా వైరస్ కట్టడిలో పారిశుధ్య కార్మికులు చేసిన సేవలు వెలకట్టలేనివని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.బుధవారం మంత్ర�