Odisha Woman Dies By Suicide | సన్నిహిత ఫొటోలతో ప్రియుడు బ్లాక్మెయిల్ చేశాడు. ఈ నేపథ్యంలో ఒక విద్యార్థిని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆరు నెలల కిందట పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆ యువతి తండ్రి ఆ
మీ అమ్మాయిని ప్రేమించా.. ఆమెతో పెళ్లి చేయండి.. లేదంటే ఆమె నగ్న ఫొటోలను బయటపెడతా అంటూ ఓ యువకుడు బెదిరింపులకు దిగాడు. దీంతో ఆగ్రహానికి గురైన యువతి అన్న.. సదరు యువకుడి బండరాయితో కొట్టిచంపాడు.
Buddhist Monks: బౌద్ధ సాధువులతో శృంగారం చేసి.. ఆ తర్వాత వీడియోలు, ఫోటోలతో ఓ మహిళ వాళ్లను బ్లాక్మెయిల్ చేసింది. ఆ సాధువుల నుంచి భారీగా డబ్బులు వసూల్ చేసింది. ప్రమాదకరంగా మారిన ఆ మహిళను థాయ్లాండ్ పోలీస
Kerala Priest: ఓ మహిళను బ్లాక్మెయిల్ చేసి, ఆమెపై అత్యాచార యత్నానికి ప్రయత్నించిన కేరళ పూజారిని కర్నాటక పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో పరారీలో ఉన్న మరో పూజారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగం చేస్తున్నానంటూ మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్న ఓ యువకుడు.. భార్యను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్న ఉదంతం హైదరాబాద్ మధురానగర్లో వెలుగుచూసింది.
Crime news | సోషల్ మీడియా (Social Media) కొన్ని లక్షల మందికి వరంలా మారింది. చేతిలో మొబైల్ ఉంటే ప్రపంచాన్ని కళ్ల ముందు ఉంచుతోంది. అయితే ఈ సోషల్ మీడియా మోజు కొంతమందికి శాపంలా మారుతోంది. ఆర్థికంగా నష్టపోయేలా చేస్తోంది. తాజా�
ఒయో రూంలోకి వచ్చిన జంటలను లక్ష్యంగా చేసుకున్న ఓ హోటల్ యజమాని.. ఆ గదుల్లో సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేసి, వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్న ఘటన శంషాబాద్ ఎయిర్పోర్టు పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకు
సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. ఓ వివాహితను బ్లాక్మెయిల్ చేసి.. రూ. 3 లక్షలు కాజేశారు. గృహిణికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయంటూ.. ఇన్స్టాగ్రామ్లో ఓ సందేశం వచ్చింది. ఆ లింక్ను క్లిక్ చేయగానే..
‘వాట్సాప్కు కొత్త వెర్షన్ వచ్చేసింది. వెంటనే పింక్ వాట్సాప్కు అప్గ్రేడ్ అవ్వండి’ అంటూ మెసేజ్లు వస్తున్నాయా? అయితే, తస్మాత్ జాగ్రత్త. పింక్ వాట్సాప్ను ఇన్స్టాల్ చేశారో ఫోన్లోని డాటా మొత్తం
DK Shivakumar: కాంగ్రెస్ అధిష్టానం తనను ఆదరించినా, ఆదరించకపోయినా.. తాను బాధ్యత కలిగిన వ్యక్తి అని డీకే శివకుమార్ అన్నారు. ఎవర్ని వెన్నుపోటు పొడవడను అని, ఎవర్నీ బ్లాక్మెయిల్ చేయడం లేదన్నారు. కర
కేంద్రంలోని బీజేపీ రాష్ట్రంలో బీజేపీ చేరికల కమిటీ అని ఒకటి ఏర్పాటుచేసి దానికి ఈటల రాజేందర్ను చైర్మన్గా నియమించింది. విడ్డూరమేమంటే దేశంలో ఏ రాజకీయ పార్టీకి, ఇప్పటివరకు ఇలాంటి కమిటీ లేదు. బీజేపీ కొత్తగ�
గతంలో కేంద్ర దర్యాప్తు సంస్థల పేరు చెప్తేనే అవినీతిపరుల వెన్నులో వణుకు పుట్టేది. ఆ సంస్థ నమోదు చేసిన కేసు అనగానే అవినీతిపరుల కనుల ముందు జైలు ఊచలు నాట్యమాడేవి. కానీ ఇప్పుడు ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థల పేర్లు చెప�
మంత్రాలు చేసి మీ క ష్టాలు తొలగిస్తానని న మ్మబలికి అమాయక మ హిళలను టార్గెట్ చేసి వా రి అశ్లీల చిత్రాలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్న ఓ మోసగాడి లీలలు ఆలస్యంగా వెలుగులోకి వ చ్చాయి.
టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఓ సీమటపాకాయ్ అని ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి ఎద్దేవా చేశారు. తాను పెద్దపెద్ద బాంబులనే ఎదుర్కొన్నానని అన్నారు. రేవంత్రెడ్డికి భయపడేది లేదని తేల్చిచెప్పారు. తనపై రేవంత�