Karnataka CM | బెంగళూరు (Bengalore) లోని చిన్నస్వామి స్టేడియం (Chinna Swamy Stadium) లో ఆర్సీబీ విజయోత్సవాల (RCB celebrations) సందర్భంగా జరిగిన తొక్కిసలాట (Stampede) ఘటన తీవ్ర విమర్శలకు దారితీసింది. కర్ణాటక సర్కారు (Karantaka Govt) వైఫల్యంవల్లే తొక్కిసలాట జరిగ�
Mallikarjun Kharge | మైనారిటీలను బీజేపీ లక్ష్యంగా చేసుకుంటోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. వారిలో భయాన్ని కలిగించడానికి బుల్డోజర్లను ఉపయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. బీజేపీ పాలిత రా�
దేశంలో ఎక్కడ ఉగ్రవాదులు పట్టుబడినా వారి మూలాలు హైదరాబాద్లో ఉన్నాయంటూ విషప్రచారం చేసే విపక్షాలు, ము ఖ్యంగా బీజేపీ నేతలు.. డబుల్ ఇంజిన్ రా ష్ర్టాల్లో భారీగా ఉగ్రవాదులు పట్టుబడటంపై నోరు మెదపడం లేదు. బీజ�
దేశంలో దారిద్య్రం తాండవిస్తున్నదని, డబుల్ ఇంజిన్ సర్కార్లో అభివృద్ధి డొల్ల అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. బుధవారం నాగారం మండల కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత�
‘కేంద్రమంత్రి కిషన్రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి రాష్ట్రం అభివృద్ధిపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు.. ఎనిమిదేళ్ల కిందటి తెలంగాణకు నేటి తెలంగాణ రాష్ట్రానికి తేడా కనించ
దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా సంక్షేమ పథకాలను అమలుచేస్తూ తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు.
బీజేపీ పాలిత రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణ పరిమితికి లోబడే అప్పులు చేస్తున్నది. ఆర్బీఐ నివేదిక ప్రకారం.. 2020-2022 మధ్య మూడేండ్లలో తెలంగాణ సుమారు రూ.86,773 కోట్ల రుణాలు సేకరించింది. జాతీయ సగటుతో పోలిస్తే ఇది చాలా తక
బ్ కా సాథ్, సబ్ కా వికాస్.. ప్రధానిగా నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన తరువాత 2014లో కనపడ్డ ప్రతి మైకులో పలికిన పలుకులివి. చివరకు ఇదొక నినాదమైంది. అందరితో కలిసి.. అందరి అభివృద్ధి కోసం అన్నది ఈ మాటల సారాంశం. ర�
తెలంగాణ ‘సింగిల్ ఇంజిన్' సర్కార్ పాలనలో ఆర్థికంగా దూసుకుపోతుంటే.. డబుల్ ఇంజిన్ గ్రోత్ అని చెప్పుకొనే బీజేపీ పాలిత రాష్ర్టాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. తెలంగాణ సొంత రాబడులతో దూసుకుపోతుంటే బీ�
మరోసారి బీజేపీ విష ప్రచారం సైనికుల త్యాగాలనూ వాడుకొంటున్నవాళ్లదా? సైన్యంలో చేరి సేవ చేయాలనుకొంటున్నవారిదా? కేంద్ర ఇంటెలిజెన్స్ ఎందుకు హెచ్చరించలేదు? బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అల్లర్లకు ఎవరు కారణం? అగ
కేంద్ర ప్రభుత్వంలోని పాలకులు, బీజేపీ నేతలు పదే పదే చెప్తున్న ‘డబుల్ ఇంజిన్' ఢమాల్ మని కుదేలై చతికిలబడింది. దేశంలోని 27 రాష్ర్టాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం (యూటీ)లో రియల్ ఎస్టేట్ రంగం నుంచి స్టాంప్ డ్యూ
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఉచిత కరెంటే లేదు బండి సంజయ్ మాటలు పచ్చి అబద్ధాలు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్, మంత్రి గంగుల కొత్తపల్లి, జనవరి 16: రాష్ట్రం నుంచి బీజేపీ తరఫున నలుగురు ఎంపీలున్నా
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్లో కాంగ్రెస్, దాని మిత్రపక్షాల పాలిత రాష్ట్రాలు వెనుక ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ లేదా దాని మిత్రపక్షాల పాలిత రాష్ట్రాలు 90 శాతం మందికి పైగా ప్రజలకు మొ�