నిజామాబాద్లో తమాషాలు చేయడానికి రేవంత్రెడ్డి ఎన్నికల ప్రచారానికి వస్తున్నాడా? అని ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రశ్నించారు. ఉగ్రవాద సంస్థలు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తున్నాయని, ఎన్నికల్ల
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్కు ముస్లిం మహిళల నుంచి నిరసన సెగ తగిలింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయనను అడ్డుకున్నారు. నిజామాబాద్ జిల్లా మెండోరా మండల కేంద్రంలో సోమవారం రాత్రి అర్వింద్ ఎన్నికల
రైతులు ఎంతైనా వరి పండించుకోవచ్చని, రూ.500 బోనస్ అదనంగా ఇచ్చి వడ్లు కొనే బాధ్యత తమ ప్రభుత్వానిదని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. ప్రస్తుత సీజన్ నుంచి కాకుండా వచ్చే పంట సీజన్నుంచి బోనస్ ఇచ్చి కొంటామని �
కాంగ్రెస్ 420 మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను నిండాముంచి గద్దెనెక్కిందని, అదో బడా ఝూటా పార్టీ అని నిజామాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఆభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్డ్డి స�
పట్టణంలో బోధన్ - జాన్కంపేట్ రైల్వేలైన్లో గాంధీ పార్కు వద్ద ఉన్న రైల్వేక్రాసింగ్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో సోమవారం శంకుస్థాపన చేశారు. నిజామాబాద్ ఎంప�
ప్రస్తుత సీజన్లో పసుపు ధర ఆశాజనకంగా ఉన్నదని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. వ్యాపారులు సిండికేట్గా మారి ధర తగ్గిస్తే సహించబోమని హెచ్చరించారు. సోమవారం ఆయన అర్బన్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర�
అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ని తప్పించిన తర్వాత పార్టీలో గొడవలు, గ్రూపు రాజకీయాలు ఆగిపోయాయని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యానించారు. బండికి వ్యక్తిగతంగా క్రేజ్ ఏమీ లేదని, అదంతా బీజేపీదేనని ప�
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్పై సొంత జిల్లా నేతలు తిరుగుబాటు చేశారు. ఆర్మూర్, బాలొండ, బోధన్ నియోజకవర్గాలకు చెందిన నేతలు, కార్యకర్తలు బుధవారం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోకి దూసుకెళ
భారతీయ జనతా పార్టీ నేతలకు నిత్యం నోటికొచ్చినట్లు మాట్లాడడం పరిపాటిగా మారింది. సోషల్ మీడియాలో లేదంటే టీవీ వార్తల్లో నిలిచేందుకు నోరు జార డం, ఆ వెంటనే కనిపించకుండా తప్పించుకోవడం అలవాటుగా మారింది.
దళితులపై అనుచిత వ్యాఖ్యలు.. ఆయన క్షమాపణ చెప్పాల్సిందే లేదంటే ఇంటిని ముట్టడిస్తాం.. రాష్ట్ర మాల మహానాడు హెచ్చరిక కవాడిగూడ, నవంబర్ 7: ఎంపీ అరవింద్ను బీజేపీ నుంచి తొలగించాలని ఆ పార్టీ నాయకత్వాన్ని రాష్ట్ర �