తమ పార్టీకి చెందిన నేతతో అనుచితంగా ప్రవర్తించారన్న ఆరోపణపై ఒడిశాలో కొందరు బీజేపీ నేతలు పట్టపగలు సీనియర్ మున్సిపల్ అధికారిని కార్యాలయం నుంచి బయటకు ఈడ్చుకుంటూ వచ్చి దాడి చేశారు. బీజేపీ పాలిత ఒడిశాలో ఈ �
ప్రభుత్వ ఉద్యోగిపై బీజేపీ కార్పొరేటర్ దాడి చేశారు. మల్కాజిగిరి ఇన్స్పెక్టర్ సత్యనారాయణ కథనం ప్రకారం... హార్టికల్చర్ విభాగంలో సూపర్వైజర్గా వెంకటేశ్కు ఓ మహిళ రోడ్డు పక్కన ఉన్న చెట్ల కొమ్మలు తొలగి�
Marriage | పాకిస్తాన్కు చెందిన ఓ యువతిని బీజేపీ కార్పొరేటర్ కుమారుడు పెళ్లాడాడు. ఆన్లైన్ ద్వారా నిఖా నిర్వహించి పెళ్లి తంతును ముగించేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో వెలుగు చూసింది.
కమలంలో రాజీనామాల పర్వం కొనసాగుతున్నది. దీంతో రాష్ట్ర కాషాయ పెద్దల్లో వణుకుపుడుతున్నది. ఓ వైపు తెలంగాణలో ప్రధానితో సహా కేంద్ర మంత్రులు ఎన్నికల ప్రచారానికి వస్తుండటం.. మరోవైపు గ్రేటర్ బీజేపీ నాయకులంతా ప�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి సొంత ఇలాకాలో ఆ పార్టీకి భారీ షాక్ తగిలింది. జీహెచ్ఎంసీ పరిధిలోని బాగ్అంబర్పేట డివిజన్కు చెందిన బీజేపీ కార్పొరేటర్ బీ పద్మ, ఆమె భర్త బీజేపీ జోగులాంబ గద్వాల జ�
Minister KTR | బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాకు ఆకర్షితులై పలు పార్టీల నాయకులు బీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరుతున్నారు. రోజురోజుకు ఈ చేరికలు ప్రభంజ
మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమి తప్పదని నిర్ణయానికి వచ్చిన బీజేపీ, అడ్డదారులు తొక్కుతూ అనైతిక చర్యలకు దిగింది. పచ్చనోట్లు ఎరవేసి ఓటర్లను కొనుగోలు చేసేందుకు డబ్బుకట్టలను గుట్టలు గుట్టలుగా నియోజవర్గానికి త�
యువకుడి కిడ్నాప్ కేసులో అరెస్టయిన గడ్డిఅన్నారం బీజేపీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్మహేశ్వర్రెడ్డి దిష్టిబొమ్మను టీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు. కార్పొరేటర్గా సామాజిక సేవలు కాకుండా గూండాగిరీతో అవిన�
బీజేపీకి చెందిన ఓ కార్పొరేటర్ భర్త తమను వేధిస్తున్నారని, ఆయన నుంచి తమను రక్షించాలని నవీన్ అనే బాధితుడు కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం ఫిర్యాదు చేశాడు.
ఆర్కేపురం : సరూర్నగర్ డివిజన్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణిఅంజన్ ఇంటిపై మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్చార్జి అందేల శ్రీరాములు యాదవ్ వర్గీయులు దాడి చేశారు. ఈ దాడిలో ఇంటి అద్దాలతో పాటు కారు అద్దాలు ధ�
బడంగ్పేట : బీజేపీ పార్టీ విధానాలు నచ్చక టీఆర్ఎస్ పార్టీలో చేరిన మీర్పేట కార్పొరేటర్ నంద కుమార్ ఇంటి పై కాషాయ మూకలు కోడి గుడ్లు, రాళ్లతో దాడికి పాల్పడారు. బీజేపీ పార్టీ చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధ�