కల్లోలిత మణిపూర్లో (Manipur) రాష్ట్రపతి పాలనను (President’s Rule) కేంద్ర ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించింది. ఆగస్టు 13 నుంచి ఇది అమల్లోకి రానుంది. దీంతో వచ్చే ఏడాది ఫిబ్రవరి 13 వరకు మణిపూర్లో ప్రెసిడెంట్ రూల్ కొనసాగన�
Manipur CM | తెగల మధ్య గొడవలతో ఇటీవల మణిపూర్ (Manipur) అట్టుడికింది. ఈ ఏడాది ఆ రాష్ట్రంలో అల్లకల్లోల పరిస్థితులు కొనసాగాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి (Manipur CM) బీరేన్ సింగ్ (Biren Singh) క్షమాపణలు చెప్పారు.
Biren Singh | ఈశాన్య రాష్ట్రం మణిపూర్ రావణకాష్టంలా రగులుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరిగిన దురదృష్టకర పరిణామాలపై ముఖ్యమంత్రి (Manipur Chief Minister) బీరెన్ సింగ్ (Biren Singh) తాజాగా స్పందించారు.
Manipur Violence | నాలుగు నెలలకు పైగా రెండు జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur Violence) లో తాజాగా ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించారు (Internet restored).
హింసాత్మక ఘటనలతో గత మూడు నెలలుగా అట్టుడుకుతున్న మణిపూర్లో పరిస్థితులను చక్కదిద్దడంలో, శాంతిని పునరుద్ధరించడంలో అధికార బీజేపీ వైఫల్యానికి, నిర్లక్ష్యానికి నిరసనగా రాష్ట్రంలో ఆ పార్టీకి మిత్రపక్షం కు
Biren Singh | రెండు జాతుల మధ్య ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. తాజా పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీరెన్ సింగ్ (Biren Singh) రాజీనామా (resigning) చేయబోతున్నారంటూ గత కొన్ని రోజుల�
మణిపూర్లో (Manipur) హింసాత్మక ఘటనల నేపధ్యంలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో వెలుగుచూడటం కలకలం రేపింది. ఈ ఘటన తీవ్ర దుమారం రేపడంతో గురువారం ఉదయం ఓ నిందితుడిని అరెస్ట్ చేశారు.
Manipur | మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామాపై శుక్రవారం హైడ్రామా చోటు చేసుకుంది. రాష్ట్రంలో కొద్దిరోజులుగా ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో శాంతిభద్రతల వైఫల్యానికి బాధ్యత వహిస్తూ బీరెన్ సింగ్ స�
మణిపూర్లో (Manipur Violence) హింసాకాండ కొనసాగడం, అల్లర్లలో ఇప్పటివరకూ వంద మందికి పైగా మరణించడంతో శాంతిభద్రతల వైఫల్యానికి బాధ్యత వహిస్తూ సీఎం ఎన్ బీరేన్ సింగ్ తన పదవికి మరికాసేపట్లో రాజీన�
మణిపూర్ హింసాకాండపై ఆ రాష్ట్ర సీఎం బీరెన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అల్లర్లు (Manipur Violence) కొనసాగుతున్న తీరు పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆందోళన వ్యక్తం చేశారని షాతో భేటీ అనంతరం సీఎ�
Manipur: గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు.. సీఎం బీరేన్ పాల్గొనే సభావేదికకు నిప్పుపెట్టారు. దీంతో ఆ వేదిక పూర్తిగా మంటల్లో దగ్ధమైంది. రిజర్డ్వ్ ఫారెస్టులో బీజేపీ సర్కార్ చేస్తున్న సర్వేల�