న్యూఢిల్లీ: సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్ అంతిమయాత్ర మొదలైంది. ఢిల్లీ కంటోన్మెంట్లో ఉన్న బ్రార్ స్క్వేర్ శ్మశానవాటికలో రావత్కు తుది వీడ్కోలు పలకనున్నారు. అయితే అంత్యక్రియలను పూర్తిగా సైని�
న్యూఢిల్లీ: తమిళనాడులోని నీలగిరి కొండల్లో ఆర్మీ హెలికాప్టర్ ఎంఐ-17 వీ5 కూలిన ఘటనలో సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్తో పాటు మొత్తం 13 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై అసంబద్ధ ప్రచారాల�
అహ్మాదాబాద్: ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో అమరుడైన సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన 44 ఏళ్ల ఓ గుజరాతీ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. రెండు వర్గాల మధ్య ద్వేషాన్ని రెచ్చగొడు
ఎంత ఎదిగినా సామాన్యుడిలా ఒదిగి ఉంటాడన్నది రక్షణ దళాల అధిపతి (సీడీఎస్) బిపిన్ రావత్ విషయంలో చిన్న మాట. కన్న ఊరుపై ఆయనకు అలవికాని అనురాగం. బంధువుల ఊర్లన్నింటిపై పేగు బంధంతో పెనవేసుకున్న ప్రేమ. భారత సైన్య
ఇంద్రవెల్లి, డిసెంబర్ 9 : భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ మృతి దేశానికి తీరని లోటని ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులు అన్నారు. మండల కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద మండల నాయకులు గురువారం బిపిన్ రావత్ చ�
ఇబ్రహీంపట్నంరూరల్ : భారత చీఫ్ ఆప్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ దేశానికి చేసిన సేవలు మరువలేనివని, ఆయన మరణం యావత్తు భారతావనికి తీరని లోటని సర్పంచ్లఫోరం జిల్లా అధ్యక్షుడు బూడిద రాంరెడ్డి అ�
చిక్కడపల్లి : దేశభద్రతకు, భారత సైన్యానికి అసమాన సేవలందించిన జనరల్ రావత్ దుర్మణం పాలుకావడం దురదృష్టకరమని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఆయన మృతి దేశానికి తీరని లోటు అని ఆయన పేర్కొన్నారు. అడిక్మెంట్ �