Women MP, MLAs | దేశవ్యాప్తంగా 513 మంది మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేలున్నారు. వీరిలో 17 మంది మహిళా ప్రజాప్రతినిధులు బిలియనీర్లు. ఆంధ్రప్రదేశ్కు చెందిన మహిళా చట్టసభ్యురాళ్లు దేశంలోనే చాలా రిచ్.
Survey | దేశానికి సంపన్నులు పలువురు భారత్ను వీడి ఇతర దేశాల్లో నివసించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కనీసం 22శాతం మంది సూపర్ రిచ్ ఇండియన్స్ మెరుగైన జీవన ప్రమాణాలు, సులభమైన వ్యాపార వాతావరణం తదితర కారణాలతో దే
Puri Jagannadh New Podcast | అగ్ర దర్శకుడు పూరి జగన్నాథ్ మరో కొత్త పాడ్ కాస్ట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పూరి మ్యూజింగ్స్ (Puri Musings) అనే పేరుతో పూరి తన భావాలను వివిధ అంశాలపై మాట్లాడుతుంటాడు అన్న విషయం తెలిసింద�
శ్రీమంతులు అడ్డాగా భారత్ మారిపోతున్నది. ప్రతియేటా దేశవ్యాప్తంగా బిలియనీర్లు గణనీయంగా పెరుగుతున్నారు. ప్రస్తుత సంవత్సరానికిగాను భారత్లో 185 మంది ఆగర్భ శ్రీమంతులు ఉన్నట్లు యూబీఎస్ తన నివేదికలో వెల్లడ
TATA Vs PaK GDP | యావత్ భారతదేశం గర్వించదగ్గ పారిశ్రామికవేత్త, మానవతావాది రతన్ టాటా నిష్క్రమించారు. ఆయనతో భారత కార్పొరేట్ ప్రపంచంలో ఓ అధ్యాయం ముగిసింది. ఆయన భౌతికంగా లేకపోయినా చేసిన యావత్ భారతానికి చేసిన సేవల
Rishi Sunak: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తి ఆస్తులు గత ఏడాది అమాంతం పెరిగాపోయాయి. గత ఏడాది ఆ ఇద్దరి ఆస్తి సుమారు 120 మిలియన్ల పౌండ్లు పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. దీంతో ఆ ఇద్
Forbes Rich List | ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితా విడుదలైంది. దేశంలో ఫోర్బ్స్ జాబితాలో 200 మంది భారతీయులకు చోటు దక్కింది. గతేడాది ఈ సంఖ్య 169 మంది భారతీయుల పేర్లున్న విషయం తెలిసిందే. నివేదిక ప్రకారం.. భారత బిలియనీర్ల మొ�
లోక్సభ సిట్టింగ్ ఎంపీల్లో 44 శాతం మంది అంటే 225 మందిపై క్రిమినల్ కేసులున్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) అనే ఎన్జీవో వెల్లడించింది. మొత్తం ఎంపీల్లో 5 శాతం మంది బిలియనీర్లున్నట్టు
Billionaires | గత ఏడాది దేశంలో కొత్తగా 94 మంది డాలర్ బిలియనీర్లు అవతరించారని హురున్ తాజా జాబితాలో తేలింది. అమెరికా తర్వాత ఈ స్థాయిలో మరే దేశంలోనూ పెరగకపోవడం గమనార్హం.
తెలంగాణ.. సంపన్నులకు స్వర్గసీమలా మారుతోంది. ఇటీవలి ఫోర్బ్స్ ఇండియా ధనవంతుల జాబితాలో హైదరాబాద్ నుంచి నలుగురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు చోటు దక్కించుకున్నారు.
పెట్టుబడులు పెట్టి దేశాభివృద్ధికి తోడ్పడాల్సిన కోటీశ్వరులు భారత్ను వీడుతున్నారు. దేశంలో పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, తీసుకువస్తున్న కొత్త నిబంధనల పట్ల తీవ్ర అసంతృప్తితో మా�
Mukesh Ambani | దేశీయ అపర కుబేరుడిగా మళ్లీ ముకేశ్ అంబానీ అవతరించారు. గౌతమ్ అదానీని వెనక్కినెట్టి 82 బిలియన్ డాలర్లతో ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత భారతీయ సంపన్నులలో అగ్రస్థానంలో నిలిచారు. ఈ మేరకు బుధవారం విడ
ధనవంతుడే ధనవంతుడు అవుతున్నాడు. మధ్యతరగతి మరింత దిగువకు పడిపోతుంటే, పేదలు దారిద్య్రంలో కూరుకుపోతున్నారు. ఆధునిక భారతంలో ఆర్థిక అసమానతలు తీవ్రమవుతున్నాయి. దేశంలో40.5 శాతం సంపద కేవలం జనాభాలో 1 శాతంగా ఉన్న సం�