పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుద్దాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. మంగళవారం ఉదయం సుద్దాల వద్ద రైండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి.
ద్విచక్రవాహనం ప్రమాదవశాత్తు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని కిందపడి ఓ యువకుడు మృతిచెందగా మరో యువకుడు స్వల్పగాయాలకు గురైన సంఘటన గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప
రాంగ్రూట్లో వచ్చి ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ ఢీకొవడంతో ఒకరు మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి శంషాబాద్లోని తొండుపల్లి వద్ద జరిగింది. సీఐ నరేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకుని, మద్యం తాగి ఇంటికి వెళ్తున్న క్రమంలో బైక్ అదుపుతప్పి ఓ యువకుడు దుర్మరణం చెందాడు. జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా
Bike Accident | మల్లంపేటకు చెందిన వుట్టి నాగరాజు నార్సింగిలో చేపలు అమ్ముకొని బైక్పై పాపన్నపేటకు వస్తున్నాడు. శంకరంపేట మండలం దానంపల్లికి చెందిన నర్ర సాయిబాబ మెదక్ నుండి స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో నార
కారు ఢీకొట్టిన ఘటనలో ద్విచక్రవాహనదారుడు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం...
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని ఇందన్పెల్లి గ్రామానికి చెందిన చొప్పదండి లక్ష్మణ్, వరుసకు బామ్మర్ది అయిన మురిమడుగు గ్రామానికి చెందిన పడిగెల జశ్వంత్లు కలిసి పెండ్లి పత్రికలు పంచడానికి వెళ్లారు.
కుక్కను తప్పించబోయి బైక్ ప్రమాదానికి గురైంది. ఈఘటన నిజామాబాద్ ఇంటలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్న ఏఎస్సై భార్య మృతి చెందింది. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది.
మొహర్రం వేడుకల్లో భాగంగా పులి వేషధారణ బొమ్మ కోసం వస్తూ బైక్ అదుపు తప్పి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఎస్ఐ సందీప్ వివరాల ప్రకారం.. మల్యాల మండల కేంద్రానికి చెందిన జడ గణేశ్ (21), దయ్యాల రాజు కుమార్ (22