భద్రాద్రి కొత్తగూడెం జిల్లా( Kothagudem district) టేకులపల్లి మండలంలోని ఒడ్డుగూడెం సమీపంలో బైక్ పై(Bike accident) నుంచి ప్రమాదవశాత్తు గుంతలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది.
బైక్(Bike accident) డివైడర్ను ఢీ కొట్టిన సంఘటనలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలోకి చేరుకున్న సంఘటన కాజీపేట పట్టణంలో(Kazipet) సోమవారం చోటు చేసుసుకుంది.
నిర్మాణంలో ఉన్న కల్వర్టుగుంత ముగ్గురు యువకుల ప్రాణాలు బలిగొంది. మరో పది నిమిషాల్లో ఇంటికి చేరుకుంటామనే లోపే తిరిగిరాని లోకాలకు వెళ్లారు. మూడు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చిన ఈ ఘటన సంగారెడ్డి జిల్�
ద్విచక్ర వాహనం అదుపు తప్పి.. చెట్టును ఢీకొట్టడంతో ఇద్దరు పాలిటెక్నిక్ విద్యార్థుల మృతి చెందారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అగ్రహారం శివారులో ఆదివారం చోటుచేసుకున్నది. వేములవాడ పట్టణ సీ
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుద్దాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. మంగళవారం ఉదయం సుద్దాల వద్ద రైండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి.
ద్విచక్రవాహనం ప్రమాదవశాత్తు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని కిందపడి ఓ యువకుడు మృతిచెందగా మరో యువకుడు స్వల్పగాయాలకు గురైన సంఘటన గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప
రాంగ్రూట్లో వచ్చి ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ ఢీకొవడంతో ఒకరు మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి శంషాబాద్లోని తొండుపల్లి వద్ద జరిగింది. సీఐ నరేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకుని, మద్యం తాగి ఇంటికి వెళ్తున్న క్రమంలో బైక్ అదుపుతప్పి ఓ యువకుడు దుర్మరణం చెందాడు. జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా