ఆలయాలు, మఠాలు, ట్రస్టుల రిజిస్ట్రేషన్ను బీహార్ ప్రభుత్వం తప్పనిసరి చేసింది. రాష్ట్రంలో నమోదు కాని ఆలయాలను నమోదయ్యేలా చూడాలని ప్రభుత్వం అన్ని జిల్లాల మెజిస్ట్రేట్లకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే వాటి �
రిజర్వేషన్ల అమలు విషయంలో బీహార్ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. నితీశ్ కుమార్ ప్రభుత్వం పెంచిన రిజర్వేషన్లను రద్దు చేస్తూ పాట్నా హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి సుప్రీం కోర్�
బీహార్లో బుధవారం మరో బ్రిడ్జి కూలింది. సహస్ర జిల్లాలోని మహిషి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇలా బ్రిడ్జి కూలడం 3 వారాల వ్యవధిలో ఇది 13వది. ఇది చిన్న బ్రిడ్జి లేదా కాజ్వే కావచ్చునని జిల్లా అధికారులు తెలిపా
Supreme Court | నితీశ్కుమార్ నేతృత్వంలోని బిహార్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 65శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ పాట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేసింది. బిహార్లో నితీశ్ కుమార్ సర్కారు ఇటీ
బీహార్ ప్రభుత్వం కుల గణన సమాచారాన్ని వెల్లడించకుండా అడ్డుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే కోర్టు పరిశీలనలో ఉండగా సర్వేకు సంబంధించిన వివరాలను ఎందుకు వెల్లడించారని బీహార్ ప్రభుత్వాన్ని �
గ్యాంగ్స్టర్, బీహార్ మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ను జైలు నుంచి విడుదల చేయటాన్ని దివంగత ఐఏఎస్ అధికారి కృష్ణయ్య భార్య ఉమా కృష్ణయ్య సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
మహబూబ్నగర్ జిల్లాకు చెందిన దళిత ఐఏఎస్ అధికారి కృష్ణయ్య హత్య కేసులో దోషిగా తేలి యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న బీహార్కు చెందిన గ్యాంగ్స్టర్, మాజీ ఎంపీ ఆనంద్ మోహన్సింగ్ జైలు నుంచి విడుదల కానున్నా
సుమారు 1200 ఏండ్ల నాటివిగా భావిస్తున్న రెండు రాతి విగ్రహాలు పాట్నా సమీపంలో లభ్యమయ్యాయి. ఇక్కడకు 88 కిలోమీటర్ల దూరంలోని ప్రపంచ వారసత్వ సంపదకు నిలయంగా పేరొందిన మహావీర్కు సమీపంలోని ఒక కోనేరులో ఇవి లభ్యమయ్యా�
NHRC | న్యూఢిల్లీ : బిహార్ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) నోటీసులు జారీ చేసింది. కైమూర్ జిల్లాలో వృద్ధ ఉపాధ్యాయుడిని పోలీసులు చితకబాదిన విషయం తెలిసిందే.
అక్రమ మద్యం వ్యాపారాన్ని వీడే వారితోపాటు తమ జీవనం కోసం అక్రమ రవాణా మార్గం ఎంచుకున్న వారు కూడా దానిని వీడితే లక్ష రివార్డు ఇస్తామని సీఎం నితీశ్ కుమార్ తెలిపారు.
విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో పొగబెట్టేందుకు కేంద్రం దర్యాప్తు సంస్థలను బాహాటంగానే వాడుకోవడం దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చాంశమైంది. నయానో, భయానో విపక్ష ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకొనేందుకు బీజే�
కరోనా సెకండ్ వేవ్ సమయంలో యూపీ, బిహార్ గంగా నదిలో అనేక శవాలు కుప్పలు కుప్పలుగా తేలాయి. ఈ విషయం గుర్తుందా? మళ్లీ ఇప్పుడు ఈ విషయం తెరపైకి వచ్చింది. ఈ విషయాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సీరియ