ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, ఓబీసీ కులాలకు ప్రస్తుతం కల్పిస్తున్న 50 శాతం రిజర్వేషన్లను 65 శాతానికి పెంచేందుకు ఉద్దేశించిన బిల్లుకు బీహార్ శాసనసభ గురువారం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
జనాభా నియంత్రణపై బీహార్ సీఎం నితీశ్కుమార్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. పలు రాజకీయ పార్టీల నేతలు ఆయన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు.
విపక్ష ‘ఇండియా’ కూటమిలో ఐక్యత కనిపించడం లేదు. మధ్యప్రదేశ్లో అధికార బీజేపీకి కాంగ్రెస్ ప్రధాన పోటీదారుగా ఉండగా.. ఎస్పీ, ఆప్ కూడా బరిలోకి దిగాయి. ఇక తాము కూడా ఎన్నికల్లో పోటీచేస్తున్నట్టు బీహార్ సీఎం న�
Bihar CM Nitish Kumar: విపక్ష కూటమికి ఇండియా పేరు ఎలా ఫిక్స్ చేస్తారని బీహార్ సీఎం నితీశ్ కుమార్ ప్రశ్నించారు. బెంగుళూరులో సమావేశమైన ప్రతిపక్ష పార్టీలు కొత్త పేరును ప్రకటించిన తీరుపై నితీశ్ అసంతృప్తి వ్య�
బీహార్ సీఎం నితీశ్కుమార్ సారథ్యంలో శుక్రవారం పాట్నాలో జరగనున్న విపక్షాల భేటీకి ప్రధాన పార్టీలు హాజరుకాకపోవటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. బీజేడీ, బీఎస్పీతో పాటు రెండు తెలుగు రాష్ర్టాల్లోని బ�
Bihar CM Nitish Kumar | దేశంలో లోక్సభకు ముందస్తు ఎన్నికలు జరిగితే బాగుంటుందని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ అన్నారు. దేశంలో అభివృద్ధి పనులు చేశామని గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీ సర్కారుకు ముందస్తు ఎన్నికలకు �
పట్నా, మే 28: బీజేపీని వ్యతిరేకించే విపక్షాల సమావేశం జూన్ 12న జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదివారం జరిగిన ఒక సమావేశంలో విపక్షాల ఐక్యతకు కృషి చేస్తున్న బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఈ మేరకు సంకేతాలిచ్చిన�
PM Modi | నూతన పార్లమెంటు ప్రారంభం.. మోదీ పట్టాభిషేక కార్యక్రమంలా సాగిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ అయిన ఉపరాష్ట్రపతి లేకుండానే ప్రజాస్వామ్య సౌధం ప్రారంభం కావడం గమనార్హం. కార�
Nitish Kumar | ఢిల్లీ ఎల్జీపై ఆప్ పోరాటానికి బీహార్ సీఎం నితీశ్ కుమార్ మద్దతు తెలిపారు. ఆదివారం ఆయన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను కలిశారు. నితీశ్ వెంట బీహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఉన్నారు.
కర్ణాటక ఎన్నికల తర్వాత పాట్నాలో విపక్ష పార్టీల నేతల సమావేశం జరిగే అవకాశం ఉన్నదని బీహార్ సీఎం నితీశ్ కుమార్ శనివారం అన్నారు. విపక్షాల ఐక్యతపై చర్చిస్తామన్నారు.
వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికలు బీజేపీ వర్సెస్ ప్రజలుగా మారబోతున్నాయని పశ్చిమబెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. సోమవారం కోల్కతా వచ్చిన బీహార్ సీఎం నితీశ్కుమార్, డిప్యూటీ �
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ గురువారం కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అగ్ర నేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీల ఐక్యత దిశగా వీరి మధ్య చర్చలు జరిగాయి. బు
బీజేపీ ముక్త్ భారత్ లక్ష్యంగా ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభ దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నది. మూడు రాష్ర్టాల సీఎంలు, ప్రతిపక్ష పార్టీలకు చెందిన కీలక నేతలు సీఎం కేసీఆర్తో వేదికను పంచుక�