కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ శనివారం నిర్వహించనున్న సీఎంల సమావేశానికి హాజరు కాకూడదని బీహార్ సీఎం నితీశ్ కుమార్ నిర్ణయించుకొన్నారు. తనకు బదులుగా సమావేశానికి వెళ్లాలని రాష్ట్ర న్యాయ మంత్రిని కోరారు.
పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్ భద్రతపై పదే పదే నిర్లక్ష్యం వహిస్తున్నారని లోక్ జనశక్తి పార్టీ (ఆర్) అధినేత చిరాగ్ పాశ్వాన్ విమర్శించారు. ఆయనపై దాడి జరుగడం ఇది రెండోసారి అని తెలిపారు. ఇది ఆందోళన కలిగ�
పాట్నా, మార్చి 30: బీహార్ సీఎం నితీశ్కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఏదొక రోజు రాజ్యసభకు వెళ్లాలని అనుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదని, సీఎంగా తనకు అనేక బాధ్యతలు ఉన్నాయన�
పాట్నా: బీహార్లో బీజేపీ సహకారంతో సీఎం పదవి చేపట్టిన జేడీయూ అధినేత, సీఎం నితీశ్ కుమార్, బీజేపీకి చెందిన స్పీకర్కు తలొగ్గారు. చివరకు లఖిసరాయ్కు కొత్త డీఎస్పీని నియమించారు. లఖిసరాయ్లో ఇటీవల సరస్వతి ప�
పాట్నా: ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్పై తాము కేసులు నమోదు చేయలేదని బీహార్ సీఎం నితీశ్ కుమార్ తెలిపారు. ఇప్పుడు లాలూ యాదవ్తో ఉన్నవారే ఆయనపై కేసులు నమోదు చేశారని చెప్పారు. పశు దాణా కుంభకోణాన�
పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్కు కరోనా సోకింది. సోమవారం కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో వైద్యుల సూచనల మేరకు ఆయన హోమ్ ఐసొలేషన్లో ఉన్నారు. ఈ మేరకు బీహార్ సీఎం కార్యాల�
పట్నా : బిహార్ సీఎం నితీష్ కుమార్ తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తనను చాలా బాధించాయని, ఈ వ్యవహారం పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లానని బీజేపీ ఎమ్మెల్యే నిక్కీ హెంబ్రాం అన్నారు. నితీష్ వ
'Nitish Kumar used to smoke marijuana' | బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్పై ఆర్జేడీకి చెందిన ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు చేశారు. నితీశ్కుమార్ గంజాయి తాగేవారంటూ ఆరోపించారు. బీహార్లో
పాట్నా: బీహార్ ప్రభుత్వం రాష్ట్రంలో మద్య నిషేధం విధించే ఆలోచనలో ఉన్నది. దీనిపై నవంబర్ 16వ తేదీన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు సీఎం నితీశ్ కుమార్ తెలిపారు. ఇటీవల కల్తీ మద్యం తాగి 32 �
పాట్నా: ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి అడిగి విసిగిపోయామని బీహార్ ప్రభుత్వం తెలిపింది. అందుకే ప్రత్యేక హోదాకు బదులు అన్ని రంగాల్లో ప్రత్యేక ప్యాకేజీలను డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొంద�
పాట్నా: బీహార్ నుంచి జార్ఖండ్ విడిపోయినప్పటికీ ఆ రాష్ట్ర ప్రజలపై తమకు ప్రేమ ఉన్నదని సీఎం నితీశ్ కుమార్ అన్నారు. 2000లో బీహార్ విభజన జరిగినప్పటికీ బీహార్, జార్ఖండ్ ప్రజలకు ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్నదని �
న్యూఢిల్లీ: బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్లు ఇవాళ ప్రధాని మోదీని ఢిల్లీలో కలిశారు. రాష్ట్రంలో కుల గణన ( Caste Census ) చేపట్టాలని వాళ్లు డిమాండ్ చేశారు. పార్లమెంట్ సౌత�
పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఆ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్తోపాటు మరి కొందరు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీకానున్నారు. కులం ప్రతిపాదికన జనాభా గణన నిర్వాహించాలని కోరుతూ
పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్ను ప్రధాని నరేంద్ర మోదీ అవమానించారని ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ ఆరోపించారు. కేంద్రంలో, బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున కులాల ఆధారంగా జనాభా గణనపై ప్రధాని