బీహారీలను తక్కువ చేస్తూ రెండేండ్ల కిందట వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇప్పుడు కాంగ్రెస్కు ‘ఓట్ల’ కోసం అదే బీహార్లో తరచూ పర్యటిస్తున్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దించేందుకు హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ సన్నద్ధమవుతున్నారు. బీహార్లోని సీమాంచల్ ప్రాంతం నుంచి తన ఎన్నికల ప్రచారాన�
దేశంలోని అన్ని రాష్ర్టాల్లో ఓటరు జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-సర్)ను చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ సిద్ధమవుతున్నది. ‘సర్' కోసం రాష్ర్టాల ప్రధాన ఎన్నికల అధికారులు (స
బీహార్లో అసెంబ్లీ గడువు మరో రెండు నెలల్లో ముగియనుంది. దీంతో ఎన్నికల ఏర్పాట్లను (Bihar Assembly Elections) కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు ముమ్మరం చేసింది.
ఈవీఎం బ్యాలట్ పేపర్ల రూపును మారుస్తూ ఎన్నికల కమిషన్ బుధవారం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. రానున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి ఈ కొత్త మార్గదర్శకాలు అమలులోకి వస్తాయి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన తల్లి పేరు చెప్పుకుంటూ బీహార్ శాసన సభ ఎన్నికల్లో ఓట్ల వేట సాగిస్తున్నారు! ఆయన అస్సాంలో మాట్లాడినా, మనసు మాత్రం బీహార్లోనే ఉన్నట్లు కనిపించింది.
బీహారీల డీఎన్ఏలోనే కూలీ పనులు చేసే తత్వం ఉంది అంటూ అప్పుడెప్పుడో రేవంత్ పలికిన పలుకుల ప్రభావం ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో బాగానే చూపుతున్నది. బూతు మాటలలో రేవంత్ రెడ్డికి ఉన్న ప్రావీణ్యత గురించి కాంగ�
ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో బీహార్ ఎన్డీఏ కూటమిలో సీట్ల లొల్లి ప్రారంభమైంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధిక సీట్లు (80) గెల్చుకున్నప్పటికీ, జేడీ(యూ) అధ్యక్షుడు నితీశ్ కుమార్ ము
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ, ఎన్నికల కమిషన్ కుమ్మక్కై ఓటు చోరీకి పాల్పడుతున్నాయంటూ ఆరోపణలు గుప్పిస్తున్న కాంగ్రెస్ పార్టీని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన తాజా వ్యాఖ్యలు ఇరకాటంలోక
‘ఏమిటీ తొందరపాటు? ఎవరు తరుముతున్నారు? బీహార్ ఎన్నికల్లో బీజేపీ చేతికి ఆయుధం ఇద్దామనకుంటున్నారా? ప్రభుత్వపరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు అని చెప్పి తీరా ఇప్పుడు పార్టీపరమైన రిజర్వేషన్లు అంటే ప్రతిపక్షాల�
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్ష పదవిలో నియమితులయ్యే నేత పేరు ప్రకటనను వాయిదా వేయాలని ఆ పార్టీ అగ్ర నేతలు నిర్ణయించారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలు పూర్తయిన తర్వాత, బీహార్ శాసన సభ ఎన్నికలకు ముందు ఈ ప్�
Tejashwi Yadav | బీహార్ (Bihar) లో అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పేరుతో అత్యవసరంగా ఓటర్ల జాబితాను సవరించింది. ఈ సవరించిన జాబితాను శుక్రవారం విడుదల �
ఇంకా నోటిఫికేషన్ కూడా జారీ కాకున్నా బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోరు ఆ రాష్ట్రంలో కాకుండా దేశ పార్లమెంటులో హోరాహోరీగా సాగుతున్నది. వరుసగా రెండో రోజైన గురువారం విపక్షం ఉభయసభలను స్తంభింపజేయడం పరిస్థితి తీ