నగర ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తూ పోరాడుతానని అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అన్నారు. మాధవ్నగర్ సమీపంలోని బీఎల్ఎన్ గార్డెన్లో పట్టణ పద్మశాలీ సంఘం కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్య
జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో ఉన్న వేణుమాల్లో నమస్తే తెలంగాణ , తెలంగాణ టుడే ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి, బ�
ప్రపంచవ్యాప్తంగా పేరొందిన కాకతీయ కళాతోరణం, చార్మినార్ గుర్తులను తెలంగాణ రాజముద్ర నుంచి తొలగించడమంటే రాష్ట్ర ప్రజల్ని అవమానించడమేనని మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్గుప్తా విమర్శ�
నగరం మరింత అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ అభ్యర్థి బిగాల గణేశ్ గుప్తాను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. పదేండ్లుగా నగరం ప్రశాంతంగా ఉందని..కండ్ల ముందే అభివృ�
నగరంలో అభివృద్ధి, సంక్షేమం మరింత కొనసాగాలంటే బీఆర్ఎస్కు ఓటు వేయాలని అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి బిగాల గణేశ్ గుప్తా అన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 50, 51, 28 డివిజన్ల (శివాజీనగర్, గురుద్వారా, గాజుల్పే
అర్బన్లో అన్ని అర్హతలున్న నాయకుడు బిగాల గణేశ్గుప్తా అని నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి, ఎమ్మెల్సీ కవిత అన్నారు. కేసీఆర్ ఇన్నిసార్లు అవకాశం ఇచ్చారంటే విజయం ఖాయమని తెలుస్తున్నదని, ఇక మెజారిటీ కోసమే మన�
CM KCR | ప్రగతి పథంలో దూసుకుపోతున్న నిజామాబాద్ నగరంలో అభివృద్ధి మరింత ద్విగుణీకృతమై కండ్లకు కట్టాలి అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రెండున్నర నెల్లల్లో ప్రణాళికాబద్దంగా పనులను పూర్తిచేయాలనీ, తాను పర్యటిం�
Nizamabad | నిజామాబాద్ నగరం అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. నిజామాబాద్లో మౌలిక వసతులను మరింతగా మెరుగుపరచడం, ప్రజలకు సౌకర్యవంతంగా అన్ని రంగాలను అభివృద్ధి పరిచి