రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీన వేతనాలు చెల్లించే జీవో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు వర్తించదా అని తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యద
యాదాద్రి భువనగిరి జిల్లాలోని మండలాల జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు, జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యుడు
మాజీ సీఎం కేసీఆర్ చొరవతో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలో ఇంటిగ్రేటెడ్ భవన నిర్మాణ పనులు అన్ని పూర్తయిన నేటికీ ప్రారంభానికి నోచుకోలేదని, నెల రోజుల్ఓ ప్రారంభించకుంటే వీధ
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భువనగిరికి వస్తున్న సందర్భంగా బీఆర్ఎస్ నాయకులను పట్టణ పోలీసులు మంగళవారం ముందస్తుగా అరెస్టు చేశారు. ప్రజా ప్రభుత్వం అని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హా�
భూదాన్ పోచంపల్లి మండలం దేశ్ముఖి గ్రామంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఆర్మీ డిగ్రీ మహిళా కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను రెండో విడత అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా (2025-26) ఇంటర్మీడియట్ లో ఉత్తీర్ణు�
పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సమావేశం శుక్రవారం భువనగిరి పార్టీ ఆఫీసులో ఎశాల అశోక్ అధ్యక్షతన న�
భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో మానవత్వం మంటగలిపే దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్న బిడ్డతో సహా ప్రాణాలు కోల్పోయిన ఒక నిండు గర్భిణి మృతదేహంపై నుండి మంగళసూత్రాన్ని (పుస్తెలతాడు) దొంగిలించిన అమానుష ఘటన గురువా�
గృహ హింస బాధిత మహిళల సమస్యల పరిష్కారం కోసం భువనగిరి జిల్లా కేంద్రంలో భరోసా సెంటర్ ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర డీజీపీ బి.శివధర్ రెడ్డి తెలిపారు. సోమవారం భువనగిరి పట్టణంలోని భువనగిరి ఖిల్లా సమీపంలో నూతనంగా
భువనగిరి మండలం తుకాపురంలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. తల్లి కుమార్తెను హత్య చేసి అనంతరం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.