భువనగిరి పట్టణంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఏటీఎంలో శుక్రవారం తెల్లవారుజామున ఓ దుండగుడు చోరీకి విఫలయత్నం చేశాడు. ఏటీఎంలో చోరీకి పాల్పడేందుకు ద్విచక్ర వాహనంపై వచ్చి ఏటీఎంను ధ్వంసం చేసి అందులోని నగదును అ�
భువనగిరి పట్టణంలోని పహాడీ నగర్లో గల ఓ ఇంటిలో సోదాలు నిర్వహించగా గంజాయి నిల్వ ఉంచి విక్రయిస్తున్న మొహమ్మద్ అజమ్ ను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుండి సుమారు...
రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని బీజేవైఎం నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీజేవైఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు భువనగిరి పట్టణంల�
రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అన్నట్లు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం తీరు. హస్తం సర్కారు పాలనలో నిబంధనలు, నియమాలు ఏమీ పాటించడం లేదు. కాంగ్రెస్ భువనగిరి మండల అధ్యక్షుడిగా కొనసాగుతూనే.. మరోవైపు గోపాలమిత్రగ
Bhuvanagiri : భువనగిరిలో నవజాత శిశువును విక్రయించడం కలకలం రేపింది. అప్పుడే పుట్టిన బిడ్డను రూ.10 లక్షల రూపాయలకు అమ్మినట్టుగాగా పూర్తి ఆధారాలు లభించాయి.
భువనగిరి మాజీ ఎమ్మె ల్యే, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, నిరాడంబర నేత కొమ్మిడి నరసింహారెడ్డి మంగళవారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలం గా ఆయన అనారోగ్యంతో హైదరాబాద్లోని నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్నా�
భువనగిరి పట్టణంలోని హోటల్స్ పరిసరాలు, ఆహార పదార్థాలు అపరిశుభ్రంగా ఉన్నా, నాణ్యత లేకున్నా జరిమానాతో పాటు హోటల్స్ ను సీజ్ చేస్తామని మున్సిపల్ కమిషనర్ చంద్రప్రకాశ్ రెడ్డి హెచ్చరించారు. శనివారం భువనగిరి �
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీన వేతనాలు చెల్లించే జీవో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు వర్తించదా అని తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యద
యాదాద్రి భువనగిరి జిల్లాలోని మండలాల జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు, జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యుడు
మాజీ సీఎం కేసీఆర్ చొరవతో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలో ఇంటిగ్రేటెడ్ భవన నిర్మాణ పనులు అన్ని పూర్తయిన నేటికీ ప్రారంభానికి నోచుకోలేదని, నెల రోజుల్ఓ ప్రారంభించకుంటే వీధ
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భువనగిరికి వస్తున్న సందర్భంగా బీఆర్ఎస్ నాయకులను పట్టణ పోలీసులు మంగళవారం ముందస్తుగా అరెస్టు చేశారు. ప్రజా ప్రభుత్వం అని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హా�