Kataram | తన బిడ్డ చావుకు కారణమై అల్లుడిపై(Son-in-law) ప్రతీకారం తీర్చుకోవాలని అత్త(Mother-in-law) పగతో రగలిపోయింది. అల్లుడిని అంతమొందించేకు సమయం కోసం ఎదురు చూసింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో మట్టి మాఫియా పెచ్చు మీరుతున్నది. టేకుమట్ల, చిట్యాల, మొగుళ్లపల్లి మండలాల మీదుగా ఏర్పాటుచేస్తున్న గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవేకు వేలాది టన్నుల మొరాన్ని నవాబ్ప�
ములుగు జిల్లాలో మళ్లీ పెద్ద పులి సంచరిస్తున్నది. భూపాల పల్లి జిల్లా అడవి నుంచి ములుగు మండలం జాకారం వద్ద సోమవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో జాతీయ రహదారిపై వెళ్తుండగా హనుమకొండ వైపు వెళ్తున్న 108 వాహన పైలట్�
విప్లవోద్యమంలో నేలరాలిన వెలిశాల వేగుచుక్క మృతదేహం నేడు స్వగ్రామంకు చేరుకోనున్నది. గణేశ్ మృతదేహం ఎప్పుడొస్తుందా.. అని కడసారి చూపుకోసం అభిమానులు, మిత్రులు, గ్రామస్తులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మిత్ర
అధికారుల అలసత్వమో, లబ్ధిదారుల అనాసక్తతో కానీ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి గ్రహణం పట్టింది. ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఆర్భాటం చేస్తున్న రేవంత్ ప్రభుత్వం ఆచరణలో మాత్రం విఫలమవుతు
కాటారం మండలంలోని గంగారం గ్రామంలో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చి అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లిన కారు ఇంటి ముందు కూర్చొని ఉన్న వారిని ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రం�
దళితులమనే కారణంతో పట్టా భూముల్లో ఇండ్లు నిర్మించుకుంటే మున్సిపల్, సింగరేణి, రెవెన్యూ అధికారులు అర్ధరాత్రి వచ్చి జేసీబీలతో కూల్చేశారని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గడ్డిగానిపల్లి గ్రామస్థులు ఆందో�
డీబీఎం 38 కాల్వల ద్వారా సాగు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలోని పరకాల-భూపాలపల్లి జాతీయ రహదారిపై ఆదివారం ధర్నా నిర్వహించారు. దీంతో రెండు గంటలప
హైదరాబాద్, ఏప్రిల్ 4(నమస్తే తెలంగాణ) : భూపాలపల్లి జిల్లా నేరేడుపల్లిలో కొత్త తెలంగాణ చరిత్ర బృందం రాతి చిత్రాలను గుర్తించింది. ఈ చిత్రాలు కొత్త రాతి యుగానికి చెందినవని బృందం కన్వీనర్ రామోజు హరగోపాల్ చ
చిట్యాల:పేద ప్రజలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి నిలుస్తుందని ఎంపీపీ దావు వినోదా, జెడ్పీటీసీ గొర్రె సాగర్ అన్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి ఆదేశాల మేరకు వరికోల్పల్లి గ్రామానికి చెందిన