విప్లవోద్యమంలో నేలరాలిన వెలిశాల వేగుచుక్క మృతదేహం నేడు స్వగ్రామంకు చేరుకోనున్నది. గణేశ్ మృతదేహం ఎప్పుడొస్తుందా.. అని కడసారి చూపుకోసం అభిమానులు, మిత్రులు, గ్రామస్తులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మిత్ర
అధికారుల అలసత్వమో, లబ్ధిదారుల అనాసక్తతో కానీ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి గ్రహణం పట్టింది. ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఆర్భాటం చేస్తున్న రేవంత్ ప్రభుత్వం ఆచరణలో మాత్రం విఫలమవుతు
కాటారం మండలంలోని గంగారం గ్రామంలో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చి అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లిన కారు ఇంటి ముందు కూర్చొని ఉన్న వారిని ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రం�
దళితులమనే కారణంతో పట్టా భూముల్లో ఇండ్లు నిర్మించుకుంటే మున్సిపల్, సింగరేణి, రెవెన్యూ అధికారులు అర్ధరాత్రి వచ్చి జేసీబీలతో కూల్చేశారని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గడ్డిగానిపల్లి గ్రామస్థులు ఆందో�
డీబీఎం 38 కాల్వల ద్వారా సాగు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలోని పరకాల-భూపాలపల్లి జాతీయ రహదారిపై ఆదివారం ధర్నా నిర్వహించారు. దీంతో రెండు గంటలప
హైదరాబాద్, ఏప్రిల్ 4(నమస్తే తెలంగాణ) : భూపాలపల్లి జిల్లా నేరేడుపల్లిలో కొత్త తెలంగాణ చరిత్ర బృందం రాతి చిత్రాలను గుర్తించింది. ఈ చిత్రాలు కొత్త రాతి యుగానికి చెందినవని బృందం కన్వీనర్ రామోజు హరగోపాల్ చ
చిట్యాల:పేద ప్రజలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి నిలుస్తుందని ఎంపీపీ దావు వినోదా, జెడ్పీటీసీ గొర్రె సాగర్ అన్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి ఆదేశాల మేరకు వరికోల్పల్లి గ్రామానికి చెందిన
భూపాలపల్లి :ఆసుపత్రులలో అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరాం అధికారులను కోరారు. బుధవారం తన కార్యాలయంలో జిల్లా ఫైర్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్లతో సమీక�
చిట్యాల: గ్రామదేవతల విగ్రహాల ప్రతిష్ఠాపనలో భాగంగా ఏలేటిరామయ్యపల్లిలో మూడవ రోజు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ దేవతలైన భూలక్ష్మి, మహాలక్ష్మి, బొడ్రాయి, పోచమ్మతల్లి విగ్రాహాలకు వేద పండితులత
కృష్ణకాలనీ: పోలీసులు నిబద్దత, అంకితభావం, క్రమశిక్షణతో పని చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా అదనపు ఎస్పీ శ్రీనివాసులు అన్నారు. 2020 బ్యాచ్కు చెందిన 10మంది నూతన ప్రొబేషనరి రిజర్వు సబ్-ఇన్ స్పెక్టర్లు గ్రే హౌ�
భూపాలపల్లి: జాతీయ రహదారి కోసం భూసేకరణ పూర్తి చేయాలని కేంద్ర రవాణా శాఖ కార్యదర్శి కె.ఎస్. శ్రీనివాసరాజు అన్నారు. ఆయన జిల్లా కలెక్టర్లు, నేషనల్ హైవే అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సంద
భూపాలపల్లి : జిల్లాలో గొర్రెల పంపిణీ కార్యక్రమం పూర్తి స్థాయిలో జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పశుసంవర్థక శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పశుసంవ
భూపాలపల్లి: సింగరేణి కార్మీకులు స్వీయ రక్షణ పరికరాలను ఎల్లప్పుడూ ధరించాలని సింగరేణి డీడీఎమ్ఎస్ బానోత్ వెంకన్న కార్మికులకు సూచించారు. శుక్రవారం భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 6ఇంక్లెన్ గనిని ఆకస్మీకంగా �