వర్ష బీభత్సం | జిల్లాలో అకాల వర్షం అన్నదాతలకు కడగండ్లను మిగిల్చింది. పలిమెల మండల కేంద్రంతోపాటు సర్వాయిపేట లెంకలగడ్డ, పంకెన, మొదేడు తదితర గ్రామాల్లో వర్షం బీభత్సం సృష్టించింది.
ఈసారి ఎండ తీవ్రత ఎక్కవుగా ఉంది. రోజురోజుకి పెరిగిపోతున్న ఈ వేడిని మనమే తట్టుకోలేకపోతున్నాం. ఇక మూగజీవాల సంగతి ఏంటి? ఈ ఆలోచనే ఓ ఎన్నైరైని కదిలిచింది. జయశంకర్ భూపాలపల్లిజిల్లా కాటారం మండలం గారెపల్లికి చెం�