భూపాలపల్లి : భూ సేకరణకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి సింగరేణి సంస్థకు అవసరమైన భూ సేకరణను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలె�
వర్ష బీభత్సం | జిల్లాలో అకాల వర్షం అన్నదాతలకు కడగండ్లను మిగిల్చింది. పలిమెల మండల కేంద్రంతోపాటు సర్వాయిపేట లెంకలగడ్డ, పంకెన, మొదేడు తదితర గ్రామాల్లో వర్షం బీభత్సం సృష్టించింది.
ఈసారి ఎండ తీవ్రత ఎక్కవుగా ఉంది. రోజురోజుకి పెరిగిపోతున్న ఈ వేడిని మనమే తట్టుకోలేకపోతున్నాం. ఇక మూగజీవాల సంగతి ఏంటి? ఈ ఆలోచనే ఓ ఎన్నైరైని కదిలిచింది. జయశంకర్ భూపాలపల్లిజిల్లా కాటారం మండలం గారెపల్లికి చెం�